ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఎమిటో చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీశారు. నడిగడ్డకు, ఉమ్మడి జిల్లాకు నష్టం కలిగించే కర్�
దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు ఆరేండ్ల తర్వాత మూలవరులను దర్శించుకొని తరించిన భక్తులు జనసంద్రంగా ‘గిరి’క్షేత్రం స్వయంభువులకు తొలి పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్ దంపతులు కుటుంబ సమేత�
వ్యవసాయ అభివృద్ధికి జైన్ సంస్థ కృషి అద్భుతమని మంత్రి నిరంజన్రెడ్డి కొనియాడారు. మహారాష్ట్రలో అతి తక్కువ వర్షపాతం(544మి.మీ.) ఉన్న జల్గావ్ ప్రాంత అభ్యున్నతికి సంస్థ చేపట్టిన చర్యలు బాగున్నాయని ప్రశంసించ�
దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలని, ఏ పంట ఎంత వేయాలో ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మహా�
రాష్ట్రంలోని చిన్నారులను కాపాడుకోవాలి 12-14 ఏండ్ల అందరికీ టీకాలు వేయాలి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంట
రైతులు ఏటా ఒకే పంట వేయొద్దు దేశంలో సాగు విప్లవం అత్యవసరం కేంద్ర వ్యవసాయ విధానాలు ప్రమాదం కోతుల బెడద నిర్మూలనకు ప్రత్యేక పాలసీ అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హైదరాబాద్, మార్చి
జీఎస్టీతో రాష్ర్టాల ఆదాయాన్ని కేంద్రం కొల్లగొడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తున్నదని మండ
తొలి విడత 9,123 పాఠశాలలు ఎంపిక కలెక్టర్లకు జాబితా పంపిన పాఠశాల విద్యాశాఖ 15 రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చ�
ఎవరూ అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం పంట నష్టపోయిన రైతుకు న్యాయం లోపభూయిష్టంగా కేంద్ర ప్రభుత్వవ్యవసాయ విధానాలు ప్రకృతి వైపరీత్యాల నష్టంపై స్పందనేది? ఫసల్ బీమాతో కంపెనీలకు లాభం:వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రె�
మీడియాతో రాష్ట్ర వ్యవసాయమంత్రి నిరంజన్రెడ్డి గోయల్తో రాష్ట్ర మంత్రులు,ఎంపీల బృందం భేటీ హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): యాసంగిలో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తే లేదని కేంద్ర మంత్ర�
డిమాండ్ ఉన్న పంటలు వేయాలి: సీఎం గద్వాల జిల్లా పర్యటనలో రైతులతో కేసీఆర్ వేరుశనగ చేను మంచిగ కాయ పట్టిందా? ఇత్తనం ఏం పెట్టినవ్? ధర మంచిగున్నదా? రోడ్డు పక్కన పొలాల్లోకి వెళ్లి పంట పరిశీలన మినుము, వేరుశనగ పం�
యాసంగి పంటపై తెగేసి చెప్పిన కేంద్రం ఢిల్లీలో పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం చర్చలు వరిని వద్దంటలేమంటూనే పంట మార్పిడి తప్పనిసరి అని వింత వాదన ‘ఏడాది టార్గెట్’ సూచన మంచిదంటూనే అమలు చేయల
వనపర్తి టౌన్: వచ్చే సీజన్లో రైతులు వరిపంటకు స్వస్తి పలికి మినులు ఇతర తృణదాన్యాల పంటల సాగును చేపట్టా లని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. శుక్రవారం మార్క్ఫెయిడ్ కార్యా�
‘ఆగ్రోస్’ కేంద్రాల నిర్వాహకులకు అందజేత రైతులకు నమ్మకం కల్గించాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాల నిర్వహణ కోసం ఎంపికైన 30 మంది యు�
రవీంద్రభారతి, సెప్టెంబర్ 12: నిజాం కాలంలో తెలంగాణను మేల్కొల్పిన గొప్ప వైతాళికుడు సురవరం ప్రతాప్రెడ్డి అని, ఆయన సేవలు చిరస్మరణీయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్త�