వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లల్లో అన్ని వసతులు కల్పించాలని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అధికారులను ఆ దేశించారు. గురువారం వివిధ జిల్లాల సంక్షేమశాఖ అధికారులు(డీడబ్ల్యూ�
Minister Seethakka | మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహో త్సవానికి మంత్రి సీతక్క కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
Panchayat Elections | జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం కులగణన చేపట్టామని, దీంతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేక
మహిళా సంఘాల తరఫున తాము బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తున్నామని, వాళ్లు తీసుకొనే ప్రతి పైసాను చెల్లిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క హామీ ఇచ్చారు. యాక్షన్ప్లాన్కు అనుగుణంగా మహ�
ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు సరిగా జరగడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు వారాలు గ�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యానికి కేంద్ర సర్కారు గండికొట్టింది. పని దినాలకు భారీగా కోతపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.5 కోట్ల పని దినాలనే మంజూరు చేసింది. గత సంవత్సరం కంటే కోటిన్నర
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాలతో 3974 మందికి స్థానచలనం కలగనున్నది. సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. జొన్న పంట చేతికొచ్చి 15 రోజులు దాటినా కొనుగోళ్లు జరగడం లేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇన్చార్�
హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద రగల్ జెండా అమరవీరుల ఆశయ సాధన కమిటీ, ఆదివాసీ గిరిజన పెద్దల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నివాళులర్పించారు. ఏప్రిల్ 20, 1981లో పోలీసుల కాల్పుల్లో అమరులైన ఆ దివాసులకు గి�
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుని ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మం�
బిడ్డను కోల్పోయిన ఆ తల్లి రోదనలు మీకు (మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క) వినపడలేదా? కనపడలేదా? ములుగు రోడ్షోలో పాల్గొన్న మీరు మీ మూలాలనే మరిచారా? అని ఆ మంత్రులపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్
వైద్యుల నిర్లక్ష్యంతో పురిట్లోనే పసికందు చనిపోయిందని.. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకున్నా ఆ మంత్రుల మనసు కరగలేదు. భారీ జన సమూహంలో అతికష్టం మీద బిడ్డ మృతదేహాన్ని చూపిస్తూ అభ్యర్థిస్తున్నా రోడ్�
ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పనులు చేయకుండా పెండింగ్ పెట్టిన కాంట్రాక్టర్ల తీరుపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిని బ్ల�