Mulugu | రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ములుగులో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగిస్తుండగా పోలీస్ కవాతులో పాల్గొన్న ఇద్దరు కానిస్టేబుల్స్ సొమ్మసిల్లి పడిపోయారు.
Minister Seethakka | ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక ఆదివారం హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా నియామకమయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సేవాలాల్ సేన బంజారా సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను క�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర నుంచి ఆంక్షల పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. సర్కార్ కార్యక్రమాలు నిర్బంధాల నీడనే అమలవుతున్నాయని మండిపడ్డారు. మంగళవారం ఉమ్మడ�
గ్రామ పంచాయతీ కార్యదర్శులు పనితీరును మెరుగు పర్చుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క సూచించారు. కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని తెలిపారు.
‘మా అటవీ ప్రాంతాలు అభివృద్ధి కావద్దా? సరైన రోడ్లు లేక మేము చీకట్లోనే మగ్గిపోవాలా?’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక ఆవేదన వ్యక్తంచేశారు. అటవీ, ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి జరగనీయకపోతే
ప్రతిఒకరి జీవితంలో చదువే ఎంతో కీలకమని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక అన్నారు. ‘గిరిజన ప్రాంతాల్లో చదువు లేకపోవడంతో చిన్నచూపు చూశారు.. మనల్ని అక్షరానికి దూరం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. వారంపాటు స్పెషల్ డ్రెవ్ చేపట్టి పల్లెలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం చ�
‘రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొడితిరి.. అధికారంలోకి రాగానే మంత్రి సీతక్క చేత మొదటి సంతకం పెట్టిస్తిరి.. కాంగ్రెస్ గద్దెనెక్కి ఏడాదిన్నర ద�
కుట్రలను, కుతంత్రాలను చీల్చి చెండాడుతూ రాజ్యపాలన చేసి, స్త్రీ శక్తిని చాటిన కాకతీయ మహారాణి రుద్రమదేవి లాంటి ఎందరో ధీరవనితలకు ఆయువుపోసిన పౌరుషాల గడ్డ మన తెలంగాణ. దొరల అహంకారంపై సమ్మక్క, సారక్కలు కత్తి దూ�
ములుగు నియోజకవర్గంలో గోదావరి నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు(ఎత్తిపోతలు) నిర్మించి రైతులకు సాగునీరు అందించాలని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీత�
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి ‘అబద్ధాలకు అంబాసిడర్గా మారకు’ అంటూ మాట్లాడిన మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి కౌంట ర్ ఇచ్చారు.‘ సీతక్కా..నోరు జాగ్ర త్త..మీరు మాట్లాడే�
మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలు కడిగినట్టుగా వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు గురువారం వీడియో విడుదల చేశారు. ‘గుడి ప్రాంగణంలో 33 మంది ప్రపంచ సుందర�