రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 6.50 కోట్ల పనిదినాల్లో.. ఇప్పటికే 4.53 కోట్ల పనిదినాలు పూర్తిచేసినట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి స్తంభించిపోయిందని, పల్లెల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని మాజీ మంత్రి హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాలకు నిధులు విడుదల చేయాలని, మాజ
Harish Rao | గ్రామాల్లో కుంటుపడిన పారిశుద్ద్యం, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ, ఇతర సమస్యల గురించి మంత్రి సీతక్కకు మాజీ మంత్రి, స
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్ని(టీజీఐఎల్పీ) ప్రారంభిస్తున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు.
‘దీపావళి కంటే ముందే బాంబులు పేలుతాయి.. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి’ అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డే.. తాజాగా స్థానికసంస్థల ఎన్నికలకు ర�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిని మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఇన్చార్జి మంత్రిగా పని చేసిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిల
Bala Bharosa | బాల భరోసా పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. కలెక్టర్లతో సోమవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
2026లో జరగనున్న శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళికతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది పనులను చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
అభివృద్ధిలో ములుగు జిల్లాను పరుగులు పెట్టిస్తున్న జిల్లా అధికారుల సేవలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినో�
Minister Seethakka | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాత్రికేయులది కీలక పాత్ర అని, జిల్లా సాధనలో కూడా పాత్రికేయుల పాత్ర మరువలేనిదని జిల్లా అభివృద్దికి అన్ని వర్గాల వారు సహకరించాలని మంత్రి సీతక్క అన్నారు.