ఆదివాసీ కార్డును అడ్డంపెట్టుకొని మంత్రి సీతక్క ఏది మాట్లాడినా చెల్లుతుందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ములుగు జిల్లాలో మీ అరాచకాలను ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు? సమాధానం చెప్పకుండా �
బీర్ పూర్ మండలంలోని కండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపు గూడెం గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతు గ్రామ సీనియర్ నాయకులు మహంకాళి రాజన్న మంత్రి సీతక్కను కోరారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో గిరిజనశా�
వాక్ స్వాతంత్య్రంలో భాగమైన ప్రశ్నించే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అడిగినా, అవినీతి అ�
మంత్రి సీతక్క తమను పట్టించుకోవడంలేదని, సీతక్క మంత్రయితే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నామని, ఇప్పుడు విలువ లేకుండాపోయిందని.. ములుగు జిల్లాలోని ప్రభుత్వ, అధికార పార్టీ వ్యవహారాలపై సీనియర్ నాయకుడు నాగన్�
అంగన్వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇస్తామని పార్లమెంటు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది.
మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలో అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తరతరాలుగా పోడు చేసుకుంటున్న వారిని అరెస్టులు, కేసులతో బెదిరించి గూడేల�
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంత్రి సీతక్క సొంత గ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేటలో జరిగింది. మృతుడి సోదరుడు శంకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జెట్టి సమ్మయ్య (42) కౌలు రైతు.
Maoist Jagan | ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ గురువారం ఒక లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఓ చీఫ్ ఇంజినీర్ కీచక చర్యలపై మహిళా ఉద్యోగులు ఆ శాఖ మంత్రి సీతక్కతోపాటు ముఖ్యకార్యదర్శి శ్రీధర్కు ఫిర్యాదుచేశారు.
తిరుగు బదిలీల్లో తమకు ఆప్షన్స్ ఇవ్వాలని, 317జీవోను వర్తింపజేయవద్దని ఎంపీడీవోలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కకు ఆ స�