మంత్రి సీతక్క ఇలాకాలో ఆడబిడ్డలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. అభివృద్ధికి నోచుకోక కనీసం తాగేందుకు నీళ్లు లేక, కరంటు లేక, ఆదివాసీగూడేలకు రోడ్లు లేక అగచాట్లు పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన సమయంలో నాయకులు ఎవరికీ వారే యుమనా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో �
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆదివారం బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్, మోస్రాలో పర్యటించగా.. ఆమె ముందే పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలక�
మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆదినుంచే తెలంగాణ అస్తిత్వంపై దాడి కొనసాగిస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు మొదలు అనేక నిర్ణయాలు మళ్లీ సమైక్య పాలనను తలపిస్తున్నాయి.
Minister Seethakka | మంత్రి సీతక్క కోఆర్డినేటర్నని.. జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు ఇప్పిస్తానని నమ్మించి విద్యార్థుల తల్లిదండ్రల వద్ద ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేసి న ఘటన మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబా�
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు చాటేలా పూజారుల ఆలోచనల మేరకే గద్దెల ప్రాంగణంలో మార్పులు లేకుండా మేడారం ఆధునీకరణ పనులను చేపడుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
ములుగులో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి వేడుకలో అపశృతి చోటుచేసుకున్నది. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి సీతక్క తలపై నుంచి కూరగాయల బతుకమ్మ కిందపడింది. మంత్రి సీతక్కకు మహిళా సంఘాల సభ్యులు పూలతో పేర్�
Minister Seethakka | ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి వేడుకలలో భాగంగా మహిళా సంఘాల సభ్యులు మంత్రి సీతక్కకు స్వాగతం పలికేందుకు వినూత్నంగా కూరగాయలతో బతుకమ్మలను పేర్చార
మంత్రి సీతక్క ఇలాకాలో ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీకి వాహనాలు కిరాయికి మాట్లాడుకొని ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకే చేరుకున్�
ములుగు జిల్లాకు మంత్రి సీతక్క చేసిన అభివృద్ధి ఏమిటి? అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. బుధవారం మహబూబాబాద్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఆదివాసీ కార్డును అడ్డంపెట్టుకొని మంత్రి సీతక్క ఏది మాట్లాడినా చెల్లుతుందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ములుగు జిల్లాలో మీ అరాచకాలను ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు? సమాధానం చెప్పకుండా �
బీర్ పూర్ మండలంలోని కండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపు గూడెం గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతు గ్రామ సీనియర్ నాయకులు మహంకాళి రాజన్న మంత్రి సీతక్కను కోరారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో గిరిజనశా�