మేడారం మాస్టర్ ప్లాన్పై ఇంకా తుది నమూనాను ఖరారు చేయలేదని మంత్రి సీతక్క పేరుతో వాట్సాప్ అఫిషియల్ పేజీ అయిన ‘మినిస్టర్ ఫర్ పీఆర్ఆర్డీ తెలంగాణ’ ద్వారా వెల్లడించారు. మాస్టర్ ప్లాన్పై అనవసర రాద్ధ
ప్రభుత్వ నిర్లక్ష్యానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేశ్ బలయ్యాడని, ఇందుకు మంత్రి సీతక్క పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చ�
ఐదు నెలల జీతం అందక ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడు మహేశ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు సోమవారం భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు.
‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్' అన్న చందంగా ఉంది మంత్రి సీతక్క వ్యాఖ్య. ములుగులో మల్టీపర్పస్ వర్కర్ మైదం మహేశ్ మృతికి సర్కార్కు సంబంధం లేదని పేర్కొంటూనే అందుకు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పేర
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల బతుకులు భారంగా, భయానకంగా మారిపోయాయి. కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు పాలకుల పీడనకు గురై ప్రాణాలు తీసుకుంటున్న దుస్థితి నెలకొన్నదని విలపిస్తున్న�
ఐదు నెలలుగా వేతనం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావుపల్లి�
ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు.
మహిళా పోలీసు అధికారులే పోలీసు స్టేషన్లలో బాధితులుగా మారే పరిస్థితులను మనం చూస్తున్నామని, ఇటువంటి దారుణ స్థితి కొనసాగొద్దంటే మహిళా పోలీసుల రక్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని గ్రామీణ, మహిళా శిశు సంక�
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నష్టం అంచనా వేశారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సహాయ సహకారాలు అందిస్తున్న స్త్రీనిధి సంస్థలో సిబ్బంది కొరత వేధిస్తున్నదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని స్త్రీనిధి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్�