దేశంలో మొదటి సారి సావిత్రీ బాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు.
Pushpa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీకి జాతీయ అవార్డు రావడంపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులు ఇస్తారా? అంటూ మండిపడ్డారు.
సర్పంచుల బకాయిలను ఏ తేదీలోగా చెల్లిస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీనికి ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేసింది.
నిండు అసెంబ్లీలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) చెప్పినవన్నీ అబద్ధ్దాలు, అసత్యాలేనని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, రోడ్ల �
అటునుంచి ఢిల్లీకి చేరుకునే సరికి, భట్టి విక్రమార్క తన ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్కు తిరిగి రావడం వెనుక రహస్యం ఏమిటంటూ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి కంటే ముందే ఢిల్�
ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన శైలజ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఖానాపూర్కు వచ్చిన రాష్ట్ర మంత్రి సీ
బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, లేకపోతే ఊద్యోగాలు ఊడతాయ్ అంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్, ఉన్నతాధికారుల తీరుపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత న
దివ్యాంగుల పింఛన్ పెంచేలా రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.