సర్పంచుల బకాయిలను ఏ తేదీలోగా చెల్లిస్తారో స్పష్టమైన ప్రకటన చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీనికి ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేసింది.
నిండు అసెంబ్లీలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) చెప్పినవన్నీ అబద్ధ్దాలు, అసత్యాలేనని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, రోడ్ల �
అటునుంచి ఢిల్లీకి చేరుకునే సరికి, భట్టి విక్రమార్క తన ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్కు తిరిగి రావడం వెనుక రహస్యం ఏమిటంటూ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి కంటే ముందే ఢిల్�
ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన శైలజ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఖానాపూర్కు వచ్చిన రాష్ట్ర మంత్రి సీ
బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, లేకపోతే ఊద్యోగాలు ఊడతాయ్ అంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్, ఉన్నతాధికారుల తీరుపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత న
దివ్యాంగుల పింఛన్ పెంచేలా రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికే సిద్ధపడిన మహా నేత కేసీఆర్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కొనియాడారు. 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్�
పోలీసులు నిర్బంధం విధించినా.. నిరసన తెలుపుతున్నారని కేసులు పెట్టి వేధించినా.. అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి అరెస్టులు చేసినా.. రైతులు, ప్రజలు వెనక్కి తగ్గలేదు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్�
ఎన్నికల హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను రూ.6 వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ �
హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం కోసమే ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.