ఆ మహా టేకు వృక్షాలకు ‘శ్రీరామ లక్ష్మణ’ నామాలే రక్షగా నిలుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామ పరిధి అటవీ ప్రాంతంలో వందేళ్ల క్రితం పూర్వీకులు రెండు టేకు చెట్లకు రామలక్ష్మణుల పేరు పెట్�
సంతానం కలగని దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని మహిళా అభివృద్ధి శ
గిరిజన ప్రాంతాల్లో గ్రామపంచాయతీ భవనాలు, బీటీ రోడ్లు, గురుకులాల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథ�
వైద్య విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందని, వాటిలో అన్ని వసతులు కల్పించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హ
మహిళా దినోత్సవం రోజే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యేనని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ప్రపంచమంతా మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్నగర్లో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మితమైన బంజారా భవన్ బుధవారం ప్రారంభం కానున్నది. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖ మంత్రి గు�
రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు, చిన్నారుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
బంజారాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని, గిరిజనులకు గిరిజనబంధు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి తెఇపారు.