ఆదివాసులకు ఏ ప్రభుత్వం కూడా సెంట్ భూమిని కొనుగోలు చేసి ఇచ్చిన దాఖ లా లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. భూమి హక్కు పత్రాల కోసం 2021 నవంబ
గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపి ణీ కార్యక్రమం ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నది. గోండువీరుడు కుమ్రంభీం పుట్టి న గడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్�
వైమానిక దళంలో పనిచేసే ప్రతి అధికారి విధి నిర్వహణ అనేక సవాళ్లతో కూడుకొని ఉ న్నదని, వైమానిక యుద్ధంలో సంపూర్ణ నైపు ణ్యం సాధించే క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఫ్లయింగ్ ఆఫీసర్లు సంసిద్ధులై ఉండాలని ర�
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఊరూరా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. భారీ ర్యాలీలు త�
తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా
కాళేశ్వరం, జూన్ 7 ‘ఒకప్పటి తెలంగాణ ఎట్లుండె... ఇప్పడు తెలంగాణ ఎట్లున్నది... నాడు పల్లెటూళ్లకు పోతె ఎండిన చెరువులు.. నీటి పాయ కూడా లేని వాగులు.. పాడుబడ్డ బావులు కనిపించేవి. సాగునీరు లేక ఎవుసం కష్టతరమైంది. గోదార
గిరిజనుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. కేసీఆర్ పాలనతోనే గిరిజనుల బతుకుల్లో వెలుగులు నిండాయని చెప్పారు.
అచ్చంపేట నియోజకవర్గంలో మంగళవారం గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయ
గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లా నుంచి నిధులు కోరిన వెంటనే మంజూరు చేస్తూ రోడ్ల విస్తరణకు సహకరిస్తున్నది. తాజాగా ఆలేరు నియోజకవర్గంలో 9 రహదారుల న
గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లా నుంచి నిధులు కోరిన వెంటనే మంజూరు చేస్తూ రోడ్ల విస్తరణకు సహకరిస్తున్నది. తాజాగా ఆలేరు నియోజక వర్గంలో 9 రహదారుల �
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. క్రీడల పట్ల విద్యార్థుల అభిరుచిని గుర్తించి.. ఆయా రంగాలలో వారికి ఆసక
తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో నాలుగు కారుణ్య నియామకాలను భర్తీ చేశారు. సోమవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ నలుగురికి నియామక పత్రాలను అందజేశారు.
ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకొనే గిరిజన ఉన్నత విద్యావంతులకు ముఖ్యమంత్రి గిరిజన ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఎంఎస్టీఈఐ) పథకం వరంగా మారింది.