కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు చెప్పులు వేసుకోనని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేపట్టిన దీక్ష నేటితో ఏడాది పూర్తయింది.
ఎన్నికలప్పుడే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు తనపై ఆరోపణలు చేస్తుంటే దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉందని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్న�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తారా..? అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూటి ప్�
చిన్నారుల రక్షణ, పోషణ విషయంలో తెలంగాణ సర్కా రు దేశానికే ఆదర్శంగా నిలిచింది. అనాథ పిల్లలను అ మ్మలా ఆదరిస్తున్నది. అనాథ పిల్లలకు శాశ్వతంగా భరోసా ఉండే విధాన నిర్ణయం రూపుదిద్దుకుంటున్నది.
కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంచిన కేంద్రం ఆమోదం తెలుపలేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగంగా మారిందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. తెలంగాణలోని గిరిజనగూడేల్లో తొమ్మిదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి జరిగిందని, రాష్ట�
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తొమ్మిది దశాబ్దాల నుంచి కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశా�
ఓ గురుకుల టీచర్ సమయస్ఫూర్తి 40 మంది విద్యార్థులను ప్రాణపాయం నుంచి కాపాడింది. వరద ప్రమాదాన్ని ముందే గ్రహించి, ముందు జాగ్రత్తగా ఆయన తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవల కురిసిన వర�
పోడు పట్టాల పంపిణీలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకకాలంలో 1,51,146 మంది గిరిపుత్రులకు 4,06,369 ఎకరాల అటవీ భూమిపై యాజమాన్య హక్కు పత్రాలను అందజేయడం ద్వారా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలను అధిగమి�
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. మరో 7 నెలల్లో మహా జాతర జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, నిర్వహణపై ఇప్పటినుంచే సమీక్షలు మొ�
పోడు పట్టాలతో గిరిజన రైతుల్లో వెలుగులు నింపుతున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కలెక్టర్ కృష్ణఆదిత్య అధ్యక్ష�