ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి ఉత్సవాలను ఘనం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
పోడు భూములకు ఫిబ్రవరి నెలలో పట్టాలివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున ఆ ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేరొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన పోడు భూమి రైతులకు పట్టాలు ఇ చ్చేందుకు సన్నద్ధం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీ
వివిధ స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.
‘కంటి వెలుగు’ను గిన్నిస్ బుక్లో రికార్డు చేసేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ అతిథి గృహంలో కం�
రాష్ట్రంలో పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించి, అర్హులైన రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్నామని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
సైదాబాద్ జువెనైల్ హోమ్కు చెందిన బాలుడు రాష్ట్ర స్థాయి ఆర్చరీ టోర్నీకి ఎంపికయ్యాడు. రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న కరీంనగర్లో జరిగే టోర్నీలో సదరు బాలుడు బరిలోకి దిగుతున్నాడు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కనీసం వార్డు సభ్యురాలిగా కూడా గెలవదని, ఆమెకు దేశప్రధాని ఫోన్చేసి పరామర్శించడం సిగ్గుచేటని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ
గురుకుల విద్యాలయాలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తూ విద్యతోపాటు సాంస్కృతిక ప్రతీకలుగా నిలుస్తున్నాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
తెలంగాణలో మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని స్పష్టంచేశారు.