సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో విప్ గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ
మహిళల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్లో రూ.15�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శని�
Satyavathi Rathod | ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాలు సాధించారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో విద్యార్థులు 84శాతం పర్సంటైల్ దక్కించుకున్�
ఉమ్మడి పాలనలో విద్యారంగంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సంగారెడ్డి జిల్లా నేడు సీఎం కేసీఆర్ పాలనలో ఎడ్యుకేషన్ హబ్గా మారింది. అన్ని వర్గాల విద్యార్థులకు ఉత్తమ, ఉన్నత విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యం
యువతలోనేకాకుండా గవర్నెన్స్లోనూ ఇన్నోవేషన్ రావాలని, త్రీ ఐ నినాదంతో ముందుకెళ్తేనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండలోని కాకతీయ ఇన్స్ట�
తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలన స్వర్ణయుగాన్ని తలపిస్తున్నదని మంత్రి సత్యవతిరాథోడ్ కొనియాడారు. మంగళవారం ములుగులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నే�
ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం చూస్తే అబ్బురమనిపిస్తున్నదని చెప్పారు. ఎస్టీ ఆంత్రప్రెన్యూర్స్కి ఎంత సాయం చేయడ�
కుల, మతాలకు అతీతంగా సమాజ శ్రేయస్సుకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడి స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని స్త్రీశిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్�
సీపీఐ సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావును ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పరామర్శించారు. రెండు వారాలుగా అస్వస్థతతో హైదరాబాద్లోని కిమ్స్ దవాఖానలో
తెలంగాణ తొలి గురుకులాల ఆల్ఇండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియంలో టోర్నీ జరుగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను మంగళవ�
Telangana | తెలంగాణ గిరిజన జాతిని నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ గిరిజన విద్యార్థుల పోస్ట్ కార్డు ఉద్యమం పోస్టర్ను హైదరాబాద్ బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర గిరి
సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి డే సాలర్గా చదువుకోవడానికి బీఏసీ (బెస్ట్ అవైవేబుల్ స్కీం) కింద అవకాశం కల్పించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు.. మంత్రి సత్యవతి రాథోడ్కు విజ్ఞప్తి చే�
Satyavathi Rathod | మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) బండి సంజయ్పైన, బీజేపీ కుట్రలపైన ట్విటర్లో తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే కుట్రలో అడ్డంగా దొరికిపోయిన దొంగ బండి సంజయ్ అని ఫైరయ్యారు.
సకల గుణాభిరాముడు, సమాజానికి ఆదర్శప్రాయుడైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి శుక్రవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మిథిలా స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. రాజ లాంఛనాలతో నిర్వహించిన ఈ వేడుకను భక్