‘ఊరు చుట్టూ వరద సునామీలా వచ్చి చుట్టుముట్టింది. పిల్లలను తీసుకపోవడంలో అరగంట ఆలస్యం అయితే మునిగిన పాఠశాలలో మేమూ ఉండే వాళ్లం. ఆ భయానక సంఘటన తలుచుకుంటే ఒళ్లు జలదరించిపోతుంది. గుండె ధైర్యం చేశా. ఉదయం కాబట్టి
సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులకు స్వర్ణయుగంగా సాగుతున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆమె గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్నివర�
రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న ఎస్సీల అభివృద్ధికి తమ ప్రభుత్వం 23 శాతం నిధులను కేటయించిందని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనమండలిలో ప్రకటించారు. జనాభా శాతం కంటే అధికంగా నిధులివ్వటమే ఎస్సీ క
దేశం గర్వపడేలా అనాథలకు శాశ్వతంగా అండగా ఉండే అత్యున్నత విధానాన్ని రూపొదించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. మంత్రి సత్యవతి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గురువారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాలుల�
అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గుజరాత్లో వర్షం పడితే.. మోదీకి పడిశం పడుతుందన్నది సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఓ వ్యంగ్య వాఖ్య. సొంత రాష్ట్రంలో ఎప్పుడు వరద వచ్చినా ప్రధానిగా ఆయన వెంటనే స్పందిస్తారు. ఏరియల్ సర్వే చేసి నష్టాన్ని �
Minister Satyavathi Rathd | జిల్లాలోని భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ పునరుద్ధరణ, పనులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా బండారుపల్లిలోని రాళ్లకుంట వాగు వ�
Minister Satyavathi Rathod | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి విపత్
Minister Satyavathi | ‘పోడు రైతులకు హక్కులు కల్పించేందుకు పోడు హక్కుల చట్టం ఏర్పాటు చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్ర ఇప్పటివరకు గత ప్రభుత్వాలు 3లక్షల ఎకరాలకు పట్టాల చేశాయి. కానీ, సీఎం కేసీఆర్ 9ఏళ్ల పరిపాలనలోనే ఒకే రో�
సీఎం కేసీఆర్ రైతులకు పోడు పట్టాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని, పోడు పట్టాలను అందించి దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం నర
CM KCR | గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్ ప్ర భుత్వానిదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రధానంగా ఆదివాసీల మూ డు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు �