బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబాబాద్లో (Mahabubabad) పర్యటిస్తున్నారు. మానుకోటలోని (Manukota) తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్�
అడవిబిడ్డల బతుకులకు బీఆర్ఎస్ సర్కారు పాలనలో భరోసా వచ్చింది. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములు ఇక వారికే దక్కనున్నాయి. పోడు భూములకు పట్టాల పంపిణీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మొదలుకానుండగా,
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 30న పోడు భూముల హక్కు పత్రాలు(పట్టాలు) అందించనున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha rao) 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి (PV Gnana bhoomi) వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
Minister Dayakar Rao | అన్ని కులవృత్తులకు న్యాయం చేసింది ముఖ్యమంత్రి కేసీఆరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ మేదరి సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగ�
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ సె�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సంక్షేమ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర సాంఘిక, వెనుకబడిన తరగతులు, గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖల ఆధ్వర్యంలో కొనస
Minister Satyavathi Rathod | సీఎం కేసీఆర్ పాలనలో చెరువులకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి కారణంగా మండు వేసవిలో కూడా చెరువులు మత్తళ�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అడవుల ఖిల్లా ములుగు జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో రూ.131.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున�
KTR | ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు ఈ నెల 7న ములుగు జిల్లా పర్యటించనున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు (Telangana police) వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పర్చుకొని వారి సమస్యలు పరిష్కరించడ�
Eklavya Model Schools | మహబూబాబాద్ : ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష 2023 -24 ఫలితాలను మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం విడుదల చేశారు.
మతాలు, మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీని రానున్న ఎన్నికల్లో ప్రజలు నిలదీయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.
గిరిజన సంక్షేమశాఖ, మహిళా అభివృద్ధి శిశుసంక్షేమశాఖల్లో పదేండ్ల ప్రగతిని చాటుతూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించార