బీఆర్ఎస్ విధానాలతోనే మహారాష్ట్ర ప్రజల జీవితాలు మారుతాయని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బుధవారం మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఆమె పర్యటించారు. ఎన్సీపీ, శ�
రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో గిరిజన విద్యార్థుల సౌకర్యార్థం కొత్తగా 14 హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.140 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల తెలంగాణ గిరిజన మేధావుల ఫోరం హర్షం వ్యక్తంచేసింది. ఇలాంటి చారిత
తెలంగాణలో మహిళా సంక్షేమం బాగుందని ఆస్ట్రేలియా మహిళా ప్రతినిధుల బృందం పేర్కొన్నది. మహిళా సాధికారత, రక్షణ, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసింది.
Minister Satyavathi Rathod | న్యూఢిల్లీ : ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )పై బండి సంజయ్( Bandi Sanjay ) చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా సమాజం తీవ్రంగా ఖండిస్తుంది అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క�
సృష్టికి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడటం శోచనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. మహిళలు అభివృద్ధిలో, పరిపాలనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉన్నదని మహిళ, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మహిళలకు సర్కారు అండగా ఉంటూ, అన్ని దశల్లో వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నదని తెలిపారు.
Minister Satyavathi Rathod | హనుమకొండ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )కు ఈడీ నోటీసులు( ED Notice ) జారీ చేయడం కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యే అని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన�
MLC Kavitha | కమాన్చౌరస్తా : ఏడు తరాలు( Seven Roots ) పుస్తకం చదివి ఏడ్చానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) పేర్కొన్నారు. ఇది గొప్ప పుస్తకమని, మనిషిలో సామాజిక స్పృహను పెంపొందింస్తుందని అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ నెల 8న హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహిస్తామని మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
Minister Satyavathi Rathod | వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం మెరుగుపడిందని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రీతిని మ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనే ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణ యుగమని, మేలు చేసిన సీఎం కేసీఆర్ను గిరిజన జాతి మరువవద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు.
దేశం గ ర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకుడైన సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణానికి ఎకరా ప్రభుత్వ స్థ లంతోపాటు రూ.కోటి విరాళంగా ఇస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రకటించ�