అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్
మహిళా సంక్షేమంలో దేశానికి తెలంగాణ రోల్మాడల్గా నిలిచిందని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళల గోస, కష్టాలను తీర్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఆడ పిల్ల పుట్�
ప్రగతిభవన్ను నక్సలైట్లు గ్రేనెడ్లతో పేల్చివేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
minister satyavathi | రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బీఆర్
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో ఎంతోకాలం నుంచి ఎదురు చూసిన గిరిజన బాలికల గురుకుల పాఠశాల సొంత భవనం కల నెరవేరింది. ఆరేళ్ల నుంచి అద్దె భవనంలో బాలికలు, ఉపాధ్యాయుల బృందం అరకొర వసతుల మధ్య అష్ట కష్�
Minister Satyavathi Rathod | గిరిజన తెగల్లో ఒకటైన ఎరుక కులస్తులు.. రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించి, తప్పకుండా జీవనోపాధి కల్పిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చే�
త్వరలోనే ఏజెన్సీ ప్రాంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ను తీసుకొచ్చి గిరిజనులకు పోడు భూముల పట్టాలిప్పిస్తామని అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఏం చేసినా దేశంలో సంచలనమేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షే శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
mahabubabad | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రారం�
Minister Satyavathi Rathod | కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమే అని తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కర్ణాటక కలబురిగి జిల్లాలో జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు బాలరాజ్ శివగుత్తేదార్ ఆధ్వర్యంల�
Draupadi murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం చేరుకున్నారు. ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన రాష్ట్రపతి.. 11 గంటలకు భద్రాచలం చేరుకున్నారు.
President Draupadi murmu | శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత వాయుసేన విమానంలో శంషాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై