Satyavathi rathod | రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలోని పోర్లగడ్డ తండాకు మొదటిసారి బస్సు వచ్చింది. దీంతో గిరిజన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. �
Minister Satyavathi Rathod | వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొంటూ బాలికలు అన్నిరంగాల్లో రాణించాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. నగరంలోని వెంగళ్రావునగర్లోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో పలు అభి
ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకున్న జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా సతీమణి, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇళా త్రిపాఠిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు.
ఆడబిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ఇదే మోదీ క్యాబినెట్లోని ఉత్తరాది రాష్ర్టాల మంత్రులు సైతం తమ రాష్ర్టాలకు ప్రయోజనాలు కల్పించేందుకు
అమితాసక్తి ప్రదర్శిస్తారు! ఏ మాత్రం వీలున్నా తమ
రాష్ర్టాలకు నిధులు, ప్రాజెక్టులు రాబడుతారు.
Minister Satyavathi Rathod | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇది కిషన్ రెడ్డి మాటనా.. లేక కేం
Minister Satyavathi rathod | దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను సమాన
తెలంగాణ స మాజం తలెత్తుకొని బతికేలా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆత్మగౌరవ భవనాలు చరిత్రాత్మకమన్నారు.
17న ఆదివాసీ, బంజారా భవనాల ప్రారంభోత్సవం ఎన్టీఆర్ స్టేడియంలో సభ గిరిజన శాఖ మంత్రి సత్యవతి హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున�
కేంద్రమంత్రి నిర్మల వ్యాఖ్యలు సిగ్గుచేటు: మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా కేంద్ర మంత్రులు అన్నీ తామే చేస్తున్నట్టు గొప్పలు చె�