వికారాబాద్ జిల్లా కులచర్ల ట్రైబల్ వెల్ఫేర్ గురుకులానికి చెందిన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
బండి సంజయ్ది రౌడీల యాత్ర మునుగోడులో బీజేపీ మునుగుడే మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజం మహబూబాబాద్, ఆగస్టు 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేసినా, మోకాళ్ల యాత్ర చేసినా, దొర్లుకుంటూ యాత్ర చేస
హైదరాబాద్ : రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం – సంస్కరణలలో భాగంగా ఏర్పాటైన నూతన గ్రామ పంచాయతీలన్నింటికీ, సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ, కేటాయించిన నిధులతో వారి ఆదేశాల మేరకు త్వరలోనే క�
Errabelli dayakar rao | మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్ దస్మా పార్థీవదేహం
మౌలిక వసతులకు అవాంతరాలు రావొద్దు ‘టేక్హోమ్ రేషన్’ చేపట్టాలి: మంత్రి సత్యవతి హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): వరద ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని స్త్రీ, శిశు, గిరిజన సంక�
వర్షాలతో ఆందోళన వద్దు.. అండగా మేమున్నామని వరద ప్రభావిత ఏజెన్సీ ప్రాంత ప్రజలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని.. మ�
మహబూబాబాద్ : కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని కాకతీయ రాజులు నిర్మించిన ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈ సం
ప్రతి జిల్లాలో నాలుగు చొప్పున ఏర్పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కొక్కటి హైదరాబాద్లో 4 సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిళ్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ శిక్షణ శిక్షణార్థులకు భోజన, వసతి ఏర్�
జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా ఐదేండ్లుగా మూలకు పడేసిందని రాష్ట్ర గిరిజన
హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపినప్పటికీ ఉలుకు పలుకు లేదని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గత ఐదేండ్ల ను�