Anganwadi | రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు తక్షణమే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సేవలను గుర్తించి అత్యధిక
జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వైద్య కళాశాలల ప్రారంభోత్సవాలు శుక్రవారం అంబరాన్నంటాయి. రాష్ట్రంలో తొమ్మిది చోట్ల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో ప్రారంభించగ
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చీటర్ అని, గతిలేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
రేవంత్రెడ్డి.. ఓ చిల్లర దొంగ అని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. బుధవారం పరకాల ఎమ్మెల్యే
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ జీఓ విడుదల చేసింది.
రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీలు, సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, సహాయకుల డిమాండ్లపై కేసీఆర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
TS Govt | రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మినీ కేంద్రాలను.. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్డ్రేట్ చేసింది. అలాగే ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచు�
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని గిరిజన, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం జడ్చర్ల మండలంలోని మాచారం వద్ద జడ్చర్ల నియోజక
Telangana | రాష్ట్రంలోని 71,400 మంది అంగన్వాడీలు, సహాయకుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత వెలుగు నింపింది. వీరి పదవీ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వా
మహాకవులు నడయాడిన పాలకుర్తి ప్రాంతమంటే సీఎం కేసీఆర్కు ఎంతో ఇష్టమని, వాల్మీకి మహర్షి పుట్టినిల్లయిన వల్మిడికి వచ్చే నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ రానున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి సర�
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు చిన్నారి పౌర్ణమి జీవితంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెలుగులు నింపా రు. పాప ఐదేండ్ల వయసులోనే తల్లి కన్ను మూయగా, త
ఉద్యమంతో రాష్ర్టాన్ని సాధించుకొని ప్రజా, రైతు సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ను మూడోసారి కూడా సీఎంను చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు.