ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర పార్టీల వెల్లువలా చేరికలు, నిత్యం నాయకులు, కార్యకర్తలతో సమావేశాలతో పాటు పాటు రోజుకో ప్రాంతంలో కలియదిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరక�
‘తెలంగాణల పల్లెలు, తండాల్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి తాండవమాడుతున్నయ్.. ఈ అభివృద్ధి ఇట్లనే కొనసాగాలంటే మీ ఆశీర్వాదం ఉండాలె.. బీఆర్ఎస్ను గెలిపించాలె’ అని ప్రజలకు బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు మానుకోట శివారులోని శనిగపురంలో నిర్వహించే మహబూబాబా�
ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. రైతుబంధు పథకం ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నాయకులు ఫ
నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 28న నిర్వహించే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు మంత్రి హరీశ్రావు హాజరు కానున్నట్లు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో బీఆర్�
మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ రానున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 27న మహబూబాబాద్ నియోజకవర్గ ప�
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలు, గూడేల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని, బంజారాల నీటి గోస తీర్చిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నార�
బతుకమ్మను అవమాన పరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున
కాంగ్రెస్ ములుగు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాంధీల మాటలకు ప్రజల నుంచి కనీసం స్పందన కూడా లభించలేదని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ఎద్దేవా చ�
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో చేపట్టిన బస్సు యాత్ర పెద్ద ఫ్లాప్ షో అని, ఆ సందర్భంగా రాహుల్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్
ఎన్నికలొచ్చినయి ప్రజలు ఆగం కావొద్దు.. పని చేసింది ఎవలు.. మోసం చేసింది ఎవలని ఆలోచించి ఓటెయ్యాలె.. రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంలో మూడోసారి బీఆర్ఎస్దే విజయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి �
Minister Satyavathi | తెలంగాణ రాష్ట్రం వచ్చాక దుర్భిక్షం పోయి సుభిక్షం అయింది. సీఎం కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి ఆ సంపదను ప్రజలకు పెంచుతున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavathi )అన్�