బీజేపీవి దొంగ హామీ లు.. మోసపూరిత వాగ్దానాలని, వాటి ని గిరిజన బిడ్డలు నమ్మరని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కేంద్రమంతి అమిత్షా ఆదిలాబాద్లో చేసిన వ్యాఖ్యలపై మంగళవారం మండిపడ్డారు.
Minister Satyavathi Rathod | తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సీఎం కేసీఆర్ అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పెద్దతండాలో పుట్టిన తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి �
Minister Satyavathi | ఈ రోజు నా జీవితంలో పండగ రోజని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉండడం, రాష్ట్ర అభివృద్ధికి రూ.వేలకోట్లు కేటాయించడం ఒక ఎత్తయితే.. తాను పుట్టిన ప్రాంత అభివృద్ధి నిధుల�
ఆదివాసీ గిరిజన దైవం మేడారం సమ్మక్క దేవత ప్రధాన పూజారి సిద్దబోయిన లక్ష్మణ్రావు (48) అనారోగ్యంతో గురువారం ఉదయం మరణించాడు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికాగా చికిత్స పొందాడు. బుధవారం రాత్రి జ్వరం తీవ్రమై ఆరోగ
ఎరుక కులస్థులకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పందుల పెంపకంపై నిషేధం విధించడంతో సరైన ఉపాధి లేక అల్లాడుతున్న ఎరుకల సమస్యలను సీఎం కేసీఆర్ గుర్తించారు. వారి సంక్షేమం కోసం చరిత్రలోనే తొలి�
ఆరున్నర దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గిరిజన తండాలు, గిరిజనుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో గిరిజనులు ఆత్మగౌరవంతో జీవనం కొనసాగిస్తున్నారని మ
సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటగా బాల్కొండ నియోజకవర్గంలోనే తీజ్ భవనాలకు నిధులిస్తున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్
గిరిజన ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఇప్పుడు గిరిజనులపై కపట ప్ర�
సమైక్య పాలనలో తుంగతుర్తి నియోజక వర్గం ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగానే ఉన్నది. తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, నూతనకల్ మండలాల ప్రజలు జ్వరం వచ్చినా వైద్యం చేయించుకోవాలంటే సూర్యాపేటకు, మోత్కూర�
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అనే క అబద్ధాలు చెప్తున్నదని, అరచేతిలో వైకుంఠం చూపుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కు లు చేసినా ముఖ్యమంత్రి�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు ప్రాధాన్యతనిస్తూ పెద్దమొత్తంలో నిధులు విడుదల చేస్తున్నారని, అందులో భాగంగానే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ప్రతి�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మూడోసారి గెలిపిస్తాయని గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్�