రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పథకాన్ని ఆమోదించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్కార్డుల జారీ విషయంలో ఇదుగో వచ్చే...అదిగో వచ్చే అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడంతో లబ్ధ్దిదారులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఏ�
Ponnam Prabhakar | తెలంగాణలో రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన రవాణా అభివృద్ధి మండలి
హుస్నాబాద్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులతో పాటు పలు వార్డుల్లో సీసీరోడ్�
జాతీయ రహదా రి భద్రత మాసోత్సవాల్లో భాగం గా ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై శనివారం సచివాలయం నుం చి �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి బీసీ వ్యతిరేకి అని బీఆర్ఎస్ నేత గట్టు రామచందర్రావు విమర్శించారు. తమది పాలించే సామాజిక వర్గమని, తమ వర్గమే పాలన సాగించాలని అహంకారపూరితంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్రెడ�
నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న విద్యాసంస్థలను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం అక్కన్నపేటలోని ఎల్లమ్మ దేవాలయ జరిగిన సమా�
స్త్రీవిద్య కోసం సావిత్రీబాయి పూలే విశేష కృషి చేశారని రా ష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. సావిత్రీబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్య
ప్రయాణికులకు రోడ్డు-భద్రతపై అవగాహన కల్పించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్లోని జూబ్లీ బస్టాండ్(జ�
రవాణా శాఖ 2024లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి, అన్ని రంగాల్లో విజయం సాధించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈవీ పాలసీ అమలుతో ఇప్పటి వరకు 8,497 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోళ్లు జరిగాయని తెలిపారు.
పీవీ ఆశయాలను కొనసాగించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పీవీ స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో సోమవారం పీవీ 20వ వర్ధంతి సభ పీవీ ప్రభాకర్రావు అధ్యక్షత
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఫైరింజన్కు నీడ లేకుండా పోయింది... అగ్ని ప్రమాదం జరిగిందంటే శరవేగంతో వెళ్లి మంటలార్పి ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చేసే ఫైరింజన్కు రక్షణ లేదు. వ్యవసాయ మార్కెట్ యార్డులో దుమ్మ