జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎప్సెట్ ప్రవేశ పరీక్షలో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. బీసీ గురుకులం నుంచి ఇంజినీరింగ్ విభాగంలో 66మంది,
ములుగు జిల్లా వాజేడులో ఆపరేషన్ కగార్లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మందుపాతర పేలుడులో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ (30) మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా స్�
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదా? కార్మిక సంఘాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నదా? అంటే అవుననే అంటున్నారు ఆర్టీసీ కార్మికులు.
ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుపై సంస్థ యా జమాన్యం చేతులెత్తేసినట్టు తెలుస్తున్నది. కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసు ప్రకారం సమ్మెకు ఇంకా రెం డు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Minister Ponnam Prabhakar | భూముల హక్కులను కాపాడేందుకు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భూభారతి చట్టాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేస్తా�
ఆర్టీసీ రిటైర్డ్ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ అంశాలను దశలవారీగా పరిషరించేలా చర్
ఇవాళ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి గండిపల్లి, ప్రాజెక్ట్లను పూర్తి చేయాలని వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన
Ponnam Prabhakar | జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంగళవారం ఉదయం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
Minister Ponnam Prabhakar | ఇవాళ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు శివాలయం వద్ద శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా 4వ కియో జాతీయ కరాటే చాంపియన్షిప్ హోరాహోరీగా సాగుతున్నది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ప్లేయర్లు వేర్వేరు విభాగాల్లో తమ అద్భుత ప్రదర్శనను కనబరుస్తున్నారు.