నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివారం బత్తిని సోదరుల చేపమందు ప్రసాదాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్, నాయకుడు మధుయాష్కీ ఆదివారం ప్రారంభి�
కారుణ్య ఉద్యోగం కోసం వయో పరిమితి మీరిన బాధితులు దాదాపు 1,500పైనే ఉన్నారు. ఒక్క ఆర్టీసీలోనే 100 మంది వరకు ఉండగా, నీటిపారుదలశాఖలోనూ పదుల సంఖ్యలో ఉన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపించిందని కార్మిక సంఘాల్లో తీవ్రఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారని ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న తమకు క్యాబినెట్
మిల్లా మ్యాగీ ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యం లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రేవంత్ సర్కారును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఇరకాటంలో పడేసివిగా ఉన్నా యి.
తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణ, సమ్మె హామీలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఆర్టీసీలో కార్మిక సంఘాల�
ముందస్తు వర్షాల దృష్ట్యా హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హైదరబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
నీతి, నిజాయితీ, మంచి తనానికి మారు పేరు నేరేడ్ల శ్రీనివాస్ అని, ఆయన కరీంనగర్ ఫిలిం సొసైటీ లో సామాజిక ఉద్యమకారుడు అని లోక్ సత్తా ఉద్యమ నాయకుడిగా, సామాన్యుల, వినియోగదారుల పక్షాన ఆయన పోరాటం మరువలేనిదని రాష్ట్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ సంస్థగత న�
రాష్ట్రానికి కొత్తగా మూడు సైనిక్ స్కూళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్కూళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణంగా సహకరిస్తామని పేర్కొన్నారు
చేనేత సమస్యల పరిష్కారంపై బీసీ కమిషన్ సభ్యుడు రాపోలు జయప్రకాశ్ తయారుచేసిన ప్రతిపాదనలను సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు బీసీ కమిషన్ పంపింది.
గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం, ప్రభుత్వ స్పందనలో నిర్లక్ష్యం, వివిధ శాఖల మధ్య సమన్వయలోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్కు, కాంగ్రెస్ నేతలకు నిరసనసెగ తగిలింద�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి