ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లోకేశ్ బనకచర్ల గురించి మాట్లాడటం మాని తొలుత నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి తెలుసుకోవాలని సూచించారు.
రిజర్వేషన్ల పెంపుపై బీసీలకు కాంగ్రెస్ మరోసారి ధోకా ఇచ్చింది. చిత్తశుద్ధిని శంకించేలా వ్యవహరిస్తున్నది. 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలో తడా ఖా చూపిస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటనను వ�
కల్తీని అరికట్టడం చేతగాకే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందికి జీవనాధారమైన కల్లుపై నిషేధం విధించాలని యోచిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతితో ఆమోదించే బాధ్యత బీజేపీదేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
ప్రమాదాలు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా భవిష్యత్లో చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే వాహనాల వెనుక వైపు రిఫ్లెక్టర్ రేడియం స్టిక్కర్లను తప్పనిసర�
శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం దక్షిణ మండల పరిధిలోని కాల పత్తర్, ఛత్రినాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను నగర కొత్వాల్ సీ�
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, హైదరాబాద్ నగరాన్ని అందంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్లదే కీలక పాత్ర అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బంజారాహిల్స్ కొమురం భీం భవన్లో జీహెచ్ఎంసీ శా
కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా తీసుకురాలేని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉన్నదని బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
ఒక పక్క ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇస్తుండగా.. మరో పక్క తమకు న్యాయం చేయాలని, తమ భ�