తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేయడం, విభజన హామీలు నెరవేర్చడం కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని, ఈ విషయంలో కేంద్రం తీరు బాగాలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రం న�
దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలతో కుంటుబడిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు గురుకులాల్లో ప్రవేశాల కోసం తీవ్రంగా పోటీపడ్డ విద్యార్థులు ఇప్పుడు మొఖం చాటేస్తున�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మల్చెర్వుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బ తండాకు వెళ్లేందుకు మట్టిరోడ్డు కూడా సరిగ్గా లేదు. దీంతో రాకపోకలు సాగించేందుకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. తండాకు �
డెడికేటెడ్ కమిషన్ నివేదికను గోప్యంగా ప్రభుత్వానికి అందించడంపై బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
TG Assembly | తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్లో చేపట్టే కార్యక్రమాలకు కుల గణన సర్వే రోడ్మ్యాప్లాంటిది మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సభలో కుల గణన సర్వే నివేదికను సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా �
కులగణన సర్వే పూర్తి శాస్త్రీయంగా జరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై బరాబర్ పోలీ సు కేసు పెట్టాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు.
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటన సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు శనివారం రాత్రి కలెక్టర్ పమేలా సత్పతి మెమోలు జారీ చేశారు.
వేములవాడ రాజన్న నిత్యాన్నదాన సత్రానికి రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.45 లక్షల విరాళాన్ని ఈవో వినోద్రెడ్డికి అందజేశారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సోమవారం వేములవాడ రాజన్నను దర�