అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
పదో తరగతి పరీక్షలపై ప్రధానోపాధ్యాయులు దృష్టి పెట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొ
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని, ప్రజాభీష్టం మేరకే పాలన ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగ�
ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులతో ఇప్పటికే చేసుకున్న 10 సంవత్సరాల ఒప్పందం ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుందని, కొత్త అగ్రిమెంట్ సమయంలోనే కొత్త ప్రతిపాదనలను స్వీకరిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ �
మానవుడికి భక్తి మార్గంతోనే ముక్తి లభిస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మం డలంలోని కొల్లూరులో ఏర్పాటు చేసిన చింతలపురి చిన్మయ స్వామి మఠం రజతోత్సవ వేడుకల ప్రారంభోత్స�
ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు.. మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చల తర్వాత మరింత నిరాశలోకి వెళ్లారు. దాదాపు నలభై రోజులుగా తాము ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో వెళ్తే ఆటో డ్రైవ
ఆటో చార్జీలు పెంచుకోవడానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు. గురువారం సచివాలయంలో మంత్రి పొన్నం అధ్యక్షతన ఆటో యూనియన్ నేతలతో కీలక సమావేశం నిర్వహించా
నగరానికి కృష్ణా జలాల సరఫరాలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వేసవిలోనూ నిరంతరాయంగా నీటి సరఫరా అందిస్తామని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్లో తాగునీటికి కటక
కరీంనగర్లో నర్సింగ్ కాలేజీ అప్గ్రేడ్పై నీలినీడలు అలుముకున్నాయి. గురువారం హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో జరిగిన సమావేశంలో పాల్గొనడానికి ప్రిన్సిపాల్కు సమాచారం అందక పోవడం
కాంగ్రెస్ ప్రభు త్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ గ్రామంలో రామోజీ ఫ
హైదరాబాద్లో రోజూ 2 గంటలు.. కరెంట్ కోతలు అంటూ వచ్చిన వార్తలపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. వేసవిలో అధిక డిమాండ్ నేపథ్యంలో భాగంగానే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మ
సహజంగానే ఎన్నికల ముందు నిరాధార ఆరోపణలు చేయడం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కి అలవాటేనన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ను బద్నాం చేయడంతోప�