తెలంగాణతోపాటు తనకు క్రిబ్కో సంస్థ సహకారం కొనసాగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనను క్రిబ్కో చైర్మన్ బీరేంద్ర సింగ్, ఎండ�
నాలుక మడిచి... కనుగుడ్లు ఉరిమింది మిమ్మల్ని (మీడియాను) చూసి కాదు బాబోయ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ లబోదిబో మంటున్నారు. సచివాలయంలో జరిగిన ప్రెస్మీట్లో మంత్రి పొన్నం మీడియా వారిపై నాలుక మడిచి గుడ్లు ఉరి
సమాజంలో కవులు, రచయితల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్స్లో బుధవారం సీనియర్ జర్నలిస్టు, రచయిత మంగళారపు లక్ష్మణ్ రచిం�
TSRTC | తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి అనూహ్య స్పందన వస్తున్నది. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని �
మంత్రి పొన్నం ప్రభాకర్ అసత్య ప్రచారం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ హితవు పలికారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట�
భక్తుల కొంగుబంగారం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 10న స్వామివారి కల్యాణంతో ప్రారంభమయ్యే జాతర ఈ నెల 18న స్వామివారి గ్రామ ప�
Minister Krishna Rao | అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా రూ.6వేల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకార�
హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం గృహప్రవేశం చేశారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంత్రి సతీసమేతంగా పాల్గొన్నార�
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు బీసీ విద్యార్థులకు ఇస్తున్న మహాత్మాజ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంలో మార్పులు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. మల్లన్న స్వామి...మమ్మేలు అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆదివారం సిద్�
మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఆదివారం సిద్దిపేట జిల్లా మల్లన్న క్షేత్రంలోని తోట బావి కల్యాణ వేదిక వద్ద లగ్గం జరిగింది. కల్