Ponnam Prabhakar | హుస్నాబాద్లో(Husnabad,) వేంకటేశ్వర స్వామి(Venkateswaraswamy) వారి ఆలయాన్ని నిర్మించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.
దేశంలో దేవుడిని అడ్డం పెట్టుకొని కొందరు రాజకీయ ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని తాము ప్రశ్నిస్తే హిందువులకు వ్యతిరేకమంటున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్కు నిర్మాణాత్మమైన సూచనలు, సలహాలు ఇస్తుంటే ఆ పార్టీ నాయకులు తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని తాను సూచిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వ్యక్తిగ�
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొడుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
ములవాడ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
తెలంగాణతోపాటు తనకు క్రిబ్కో సంస్థ సహకారం కొనసాగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనను క్రిబ్కో చైర్మన్ బీరేంద్ర సింగ్, ఎండ�
నాలుక మడిచి... కనుగుడ్లు ఉరిమింది మిమ్మల్ని (మీడియాను) చూసి కాదు బాబోయ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ లబోదిబో మంటున్నారు. సచివాలయంలో జరిగిన ప్రెస్మీట్లో మంత్రి పొన్నం మీడియా వారిపై నాలుక మడిచి గుడ్లు ఉరి
సమాజంలో కవులు, రచయితల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్స్లో బుధవారం సీనియర్ జర్నలిస్టు, రచయిత మంగళారపు లక్ష్మణ్ రచిం�
TSRTC | తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి అనూహ్య స్పందన వస్తున్నది. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని �
మంత్రి పొన్నం ప్రభాకర్ అసత్య ప్రచారం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ హితవు పలికారు. కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా మాట�