ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి లక్ష్మీనర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రనీల్ చందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైద్య వృత్తి పవిత్రమైనదని, దేవుడితో సమానంగా చూస్తారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్లోని ఐఎంఏ హాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన నూతన �
‘సర్పంచ్ల బకాయిలకు సర్కారు గ్యారెంటీ అని.. వచ్చే ఏడాది మార్చి 31లోగా విడతల వారీగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లోన�
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 30 వరకు ఇంటింటి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే) నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనలో తెలిపారు.
దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంతో పాటు స్థా�
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తరఫున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పత్తిని విక్రయించి మద్దతు ధరను పొందాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూ చించారు. హుస్నాబాద్�
‘గురుకులాల్లో సకల వసతులను మేమిస్తాం.. మీరు ర్యాంకులు మాకు ఇవ్వండి’.. అని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడాపోటీ�
Telangana | రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా ఒక్క డీఏ ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. నవంబర్ మొదటివారంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి �
విద్యార్థుల ప్రయోజనాల కోసం శాతవాహన యూనివర్సిటీని రాష్ట్రంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా.. ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని, ఒక గురుకులంలా మార్చుకుందామని ఎస్యూ నూతన వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమ
తమ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం లీక్లతో తప్పుదారి పట్టించే వ్యూహం అవలంబిస్తున్నదని గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని చెప్త�
ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నుంచి గానీ తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని ముత్యాలమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నారు. ఆదివారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంల�
ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో కళాశాలలు మూసివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షే మ శాఖల మంత్రి పొన్నం ప్ర భాకర్ హెచ్చరించారు. గురువారం సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్గా కేడం లింగమూర్త�
నియోజకవర్గ కేంద్రా ల్లో పరిపాలనా సౌలభ్యం కోసం ఎంపీ క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయడం హర్షనీయమని రవాణా, బీసీసంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం జహీరాబాద్లో ఎంపీ సురేశ్కుమార్ షెట్