రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 30 వరకు ఇంటింటి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే) నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనలో తెలిపారు.
దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంతో పాటు స్థా�
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తరఫున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ పత్తిని విక్రయించి మద్దతు ధరను పొందాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూ చించారు. హుస్నాబాద్�
‘గురుకులాల్లో సకల వసతులను మేమిస్తాం.. మీరు ర్యాంకులు మాకు ఇవ్వండి’.. అని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడాపోటీ�
Telangana | రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా ఒక్క డీఏ ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. నవంబర్ మొదటివారంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి �
విద్యార్థుల ప్రయోజనాల కోసం శాతవాహన యూనివర్సిటీని రాష్ట్రంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా.. ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని, ఒక గురుకులంలా మార్చుకుందామని ఎస్యూ నూతన వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమ
తమ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం లీక్లతో తప్పుదారి పట్టించే వ్యూహం అవలంబిస్తున్నదని గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని చెప్త�
ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నుంచి గానీ తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని ముత్యాలమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నారు. ఆదివారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంల�
ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో కళాశాలలు మూసివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షే మ శాఖల మంత్రి పొన్నం ప్ర భాకర్ హెచ్చరించారు. గురువారం సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్గా కేడం లింగమూర్త�
నియోజకవర్గ కేంద్రా ల్లో పరిపాలనా సౌలభ్యం కోసం ఎంపీ క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయడం హర్షనీయమని రవాణా, బీసీసంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం జహీరాబాద్లో ఎంపీ సురేశ్కుమార్ షెట్
స్థానిక ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సారథ్యంలో మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప�
పదినెలలుగా రాష్ట్రంలోని గురుకులాల ప్రైవేట్ భవనాలకు ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో గేట్ల కు యజమానులు మంగళవారం తాళాలు వేశారు. దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యా సంస్థలు పునఃప్రారంభం కాగా బీసీ, మైనార్
కులగణన ప్రక్రియ పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్ల�
సర్కారు విద్యావ్యవస్థను మెరుగుపర్చేందుకు రాష్ట్రంలో 10వేల ఉపాధ్యా య పోస్టులను నియామకం చేసి పత్రాలు అందించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహెడ మ