ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు సమీపంలో గుడిసెలు వేసుకుని నివాసముంటున్న వారి ఇంటి స్థలం కొలతలు తీసుకుంటున్న అధికారులను గత శుక్రవారం కాలనీవాసులు అడ్డుకున్నారు.
రెండేళ్లలో గీత కార్మికులకు రక్షణ కిట్లు ఇస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురం లో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహా న్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సం�
ఆర్టీసీలో త్వరలో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో రీజియన్కు కేటాయించిన 35 సూపర్ లగ్జరీ ఎ�
భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణం అందించడానికి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చామని, దశలవారీగా డీజిల్ బస్సులు తొలగిస్తామని, పత్రి పల్లెకూ బస్సులు నడిపిస్తామని బీసీ సంక్షేమ, రవాణాశాఖ �
నమ్మిన సిద్ధాంతం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్నే త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం తెలంగాణ సమాజానికి ఆదర్శనీయమని రాష్ట్ర మంత్రులు కొనియాడారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు కొ�
దళితబంధు నిధులను ప్రభుత్వం వెంట నే విడుదల చేయాలని దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్, రాష్ట్ర కన్వీనర్ చిట్టి మల్ల సమ్మయ్య డిమాండ్ చేశా రు. సచివాలయంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభ
జీవో-317 ప్రభావిత ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ అంశంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలోని క్యాబినెట్ సబ్ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. నివేదికను రూపొంద
హుస్నాబాద్, సెప్టెంబర్ 23: హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.60కోట్లు మంజూరు చేశామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. �
కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు జీవధార అని, ఇది వృథా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించిందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని మంత్రి ప
‘కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తయిందని, ఆ ప్రాజెక్టు నుంచే మల్లన్నసాగర్ వరకు రిజర్వాయర్లన్నీ నింపామని, అవి కాళేశ్వరం జలాలు కావు’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై తెలం
కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తయిందని, ఆ ప్రాజెక్టు నుంచే ప్రస్తు తం మల్లన్నసాగర్ వరకు రిజర్వాయర్లన్నీ నింపామని, అయినా కాళేశ్వరం జలాలు అంటూ మాజీ మంత్రి హరీశ్రావు తప్పుదోవ పట్టిస్తున్నారని బీసీ
చంచల్గూడ పిల్లిగుడిసెల డబుల్ బెడ్రూం ఇండ్లను శనివారం పరిశీలించేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ను స్థానిక మహిళలు నిలదీశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులతో మంత్రి పొన�
ఐదేళ్ల కిత్రం కరీంనగర్ నగరపాలక సంస్థలో చుట్టూ ఉన్న తొమ్మిది గ్రామాలను విలీనం చేశారు. కాగా, ప్రస్తుతం మరో ఆరు గ్రామాలతోపాటు, కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.