స్థానిక ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సారథ్యంలో మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప�
పదినెలలుగా రాష్ట్రంలోని గురుకులాల ప్రైవేట్ భవనాలకు ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో గేట్ల కు యజమానులు మంగళవారం తాళాలు వేశారు. దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యా సంస్థలు పునఃప్రారంభం కాగా బీసీ, మైనార్
కులగణన ప్రక్రియ పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్ల�
సర్కారు విద్యావ్యవస్థను మెరుగుపర్చేందుకు రాష్ట్రంలో 10వేల ఉపాధ్యా య పోస్టులను నియామకం చేసి పత్రాలు అందించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహెడ మ
గీత కార్మికుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర బీసీ, సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామగుండం బైపాస
రాష్ట్రంలో సంపూర్ణ కులగణన చేపట్టే దిశగా సర్కారు కసరత్తు చేస్తున్నది. ఎస్సీ, బీసీ కులగణన మాత్రమే కాకుండా అన్ని కులాల వివరాలను సేకరించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ, బీస
ఆర్టీసీకి అద్దె బస్సులతో ప్రమాదం పొంచి ఉన్నదని కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక సొంత బస్సులను కొనుగోలు చేయకుండా అద్దె బస్సులను ప్రవేశపెట్టడం వారి అనుమానాలకు బలం చేకూర�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలపై గందరగోళం నెలకొన్నది. కొన్నాళ్లుగా అధికారులు-జర్నలిస్టుల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఇంటి స్థలాల సమస్యపై ప్రస్తుతం వివాదం చోటుచేసుక
వచ్చే విద్యా సంవత్సరం నుంచి మోడల్ స్కూళ్ల తరహాలో బీసీ గురుకులాల్లో కూడా పదోతరగతి తరువాత నేరుగా ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తామని, విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా)ను జిల్లా స్థాయిలో అభివృద్ధి చేసి పేద విద్యార్థుల సంక్షేమానికి పాటుపడాలని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్, మాజీ మంత్రులు కోరారు. రాష్ట్ర నూతన కార్యవర�
సమంత, నాగ చైతన్య విషయంలో మంత్రి కొండా సురేఖ్ చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా పరిగణించడంపై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘ఇంత రియాక్షన్ అవసరమా?’ అన�
పర్యావరణా న్ని కాపాడేందుకు ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. నిజామాబాద్ బస్టాండ్లో ఎలక్ట్రికల్ బస్సులను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షలలోపు రుణం ఉన్న రైతులకు మాఫీ చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రూ.2 లక్షల పైన ఉన్న వారికి దసరాలోపు మాఫీ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్�
వర్షపు నీటిని వృథా చేయవద్దని, ప్రతి నీటి చుక్కను భూగర్భ జలంగా మార్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గ్రేటర్లో సీవరేజీ ఓవర్ఫ్లో నివారణ, ఇంకుడు గుంతల నిర్మాణంపై జలమండలి చేపట్టిన 90 రోజుల స్పె�
పర్యావరణ పరిరక్షణకు ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రియదన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట�