విపక్ష ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కుట్ర చేయాలి. బలవంతుడైన నాయకుడు ఎదురు తిరిగినచోట ఈడీ, ఐటీలతో సోదాలు చేయించాలి. ఇదీ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తీరు. అనేక రాష్ర్టాల్లో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో �
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంట్లో జరుగుతున్న ఐటీ దాడుల నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో నిరసనలకు దిగారు.
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ జాతీయ రహదారి నారపల్లి ను
అన్ని రంగాల్లో రాష్ట్ర వేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు ఈశ్వరయ్య కాలనీలో, 11వ వార్డు మారుతీ
మునుగోడులో ఓటమి భయంతోనే బీజేపీ నేతలు కుట్రలకు తెరలేపారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి తదితర గ్రామాల్లో కార్మిక శాఖ మంత్రి చామకూ�
Minister Malla reddy | మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి స్వార్థంతోనే ఉపఎన్నిక వచ్చిందని విమర్శించారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఆయన
బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ప్రజాదరణ లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ శివారెడ్డిగూడలోని బంధన్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివ
8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జ
సీఎం కేసీఆర్ పాలన దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదని, యావత్ దేశానికి ఆదర్శంగా పలు పథకాలు నిలుస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన కొత
ప్రతి పేదింటి పెద్దన్న సీఎం కేసీఆర్ అని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం, మేడ్చల్, మున్సిపాలిటీ పరిధిలోని ఆసరా లబ్ధిదారులకు గుర�
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో సోమవారం స్వాతం�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్లు సోమవారం ప్రశంసా పత్రాలను అందజేశారు
Minister Harish rao | పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య పరికరాలు లేవనే సాకుతో పనిచేయకపోవడం మంచిదికాదన్నారు.
ఈ యేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ఆదరణ పెరిగిందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి చిల్డ్రన్ ట్రస్ట్, మల్లారెడ్డి సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో గురువార