‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 25 నుంచి జరిగే బీఆర్ఎస్ పార్టీ అత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేస్తాం. వీటి నిర్వహణ జిల్లా ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి దిశానిర్దేశం మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేసుకుం
బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ద శైవక్షేత్రాల్లో పేరొందిన కీసరగుట్ట పుణ్యక్షేత్రం శివనామస్మరణతో విరజిల్లుతుంది. ఈ పుణ్యక్షేత్రం నగరానికి అతిచేరువలో ఉండటం మూలంగా ప్రతినిత్యం భక్తులతో కళకళలాడుతుంటాడు. క�
ప్రధాని మోదీ చాయ్ లెక్కనే దేశాన్నీ అమ్మేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. దేశంలోని పబ్లిక్ ప్రాపర్టీ మొత్తాన్నీ దశలవారీగా దోస్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
కీసరగుట్ట శ్రీ భవానీరామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక చొరువతో ఓ వైపు
రాష్ట్రంలో కంటి వెలుగు ఓ యాగంలా కొనసాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్పూర్ గ్రామంలో బుధవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్నారని, కంటి వెలుగు కార్యక్రమం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
దేశ ప్రజలు...బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలు చేస్తే దేశం అభివృద్ధి చెంది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి అంకుషాపూర్లో ఎన్ఎఫ్సీనగర్ నుంచి అంకుషాపూర్ వరకు రూ. కోటి 50 లక్షల నిధుల
Minister Malla reddy | వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.