బోడుప్పల్ నగరపాలక సంస్థ అభివృద్ధికి రూ. 100కోట్ల నిధులు మంజూరు చేయాలని బోడుప్పల్ పాలకవర్గం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను కోరింది.ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద �
సికింద్రాబాద్లోని (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల (Ujjaini Mahankali Bonalu) జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజామునుంచే అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నార�
Minister Mallareddy | కులవృత్తుల సంక్షేమం, వారి ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని గౌడవెల్లిలో గురువారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. జిల్లాలోని కుత్బుల్లాపూర్లో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు హైదరాబాద్లోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చర్యలు తీసుకోనున్నారు. �
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుంది. ఏండ్లుగా పడుతున్న కష్టాలకు గట్టెక్కే సమయం ఆసన్నమైంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గుండ్లపోచంపల్లి-కొంపల్లి దారిలో ఉన్న నారాయణచెరువు అల�
హైదరాబాద్లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ (Uppal) చౌరస్తాలో పాదచారులకు ఇబ్బందులు తప్పాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ టవర్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు.
Minister Mallareddy | ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
ఉమ్మడి పాలనలో ఆదరణ కోల్పోయిన చెరువులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారని..దీని వల్ల చెరువులు అభివృద్ధికి నోచుకున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి కార్యక్రమాలు సంబురంగా సాగాయి. సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. ప్రగతి నివేదికను చదివారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు. మే�
పారిశ్రామిక వాడగా దేవరకద్రను అభివృద్ధి చేస్తానని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మండలంలోని వేములలో ఫార్మా పరిశ్రమ నిర్మాణంలో భాగంగా గురువారం చేపట్టిన భూమిపూజకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వా యువేగంతో పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పనులను త్వరగా పూర్తి చేయించి ఎ త్తిపోతల పరిధిలోని రిజర్వాయర్లను క�
గత ప్రభుత్వాలు రెడ్టేపిజంతో పరిశ్రమలు రాకుండా చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో తాము కంపెనీలకు రెడ్కార్పెట్ పరిచామని ఐటీ, మున్సిపల్, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుస�
నాలుగు రోజుల పాటు నగరంలో నెలకొన్న క్రీడా సందడికి బుధవారం తెరపడింది. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కప్-2023 పేరిట సాట్స్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి జరిగిన టోర్నీ విజయవంతంగా ముగిసింది. మొత్తం 33 జ