మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత డబుల్బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ఈనెల 15న లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు మంత్రి మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో లబ్ధ�
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో అర్హులైన నిరుపేదలందరికి ఇండ్ల కేటాయింపు జరిగేంత వరకు నిరంతరం పక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
2014 ఎన్నికల్లో 63 సీట్లు.. 2018 ఎన్నికల్లో 85 సీట్లు... ఈ సారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్టు 105 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని.. అంతా బీఆర్�
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నాఊరు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు కట్టపై ఏర్పాటు �
Minister Malla reddy | ప్రజలను నమ్మించి, మోసగించి ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ప్రజా సమస్యలు పట్టవని , అటువంటి వ్యక్తి ఓట్ల కోసం వస్తే నిలదీయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mal
బాధిత యువతిని సొంత బిడ్డలాగా చూసుకుంటా.. ఆమెను అన్ని విధాలుగా ఆదుకొని అండగా ఉంటాను.. కార్పొరేషన్లో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చేలా చూస్తానని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ర్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదవారం ఆమె మేడ్చల్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కార్మికశాఖ మంత్రి చామకూర
పోడుభూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం చారిత్రక నిర్ణయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మెట్రో విస్తరణతో పాటు టీఎస్ ఆర�
Minister Mallareddy | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీని రైతులు ఛీ కొడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. ఉచిత విద్యుత్పై టీ పీసీసీ అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని కార్మిక శాఖ కార్యాలయం అవరణలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ నారాయణ జన్మది�
మంత్రి మల్లారెడ్డి సహకారంతో ఏండ్ల నాటి సమస్యకు పరిష్కారం లభించింది. ఇండ్ల మీది నుంచి వెళ్తున్నవిద్యుత్ వైర్లతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు వారం పది రోజుల్లో పరిష్కారం చూపారు.
70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ రైతాంగానికి ద్రోహం చేసిందని, మళ్లీ తెలంగాణ రైతులపై కుట్రలు చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామన�