బీఆర్ఎస్ అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్రెడ్డి, ఉప్పల్లో బం
విజయదశమి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, మూడుచింతలపల్లి, ఘట్కేసర్, కీసర మండలాలతో పాటు మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో కన్నులపండువగా నిర్వహ
పెరుగుతున్న జనాభాకు అణుగుణంగా శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మినీ భారత్ అని, వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రజలు ఇ�
మేడ్చల్లో బుధవారం జరిగే ప్రజా ఆశ్వీరాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. మేడ్చల్లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. లక్ష మందితో సభ ని
వైసీపీ, బీజేపీలు కుట్ర చేసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. శనివారం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును అర
‘జబర్దస్త్'షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కేసీఆర్' (కేశవ్ చంద్ర రమావత్). గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నారు.
సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం అవుతున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో గృహలక్ష్మి పథకానికి ఎంపికైన లబ్ధ�
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. కరువు నేలపై కృష్ణమ్మ జలతాండవం చేసింది. సీఎం కేసీఆర్ చేతులమీదుగా శనివారం ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ప్రారంభమైంది. నాగర్కర్నూల్ జిల్ల
రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో సాగింది. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లోని న
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలం బొమ్మరాశిపేట గ్రామంలో చేపట్టిన ఇ
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బోయిని�
అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు పెద్దన్నగా, కల్యాణలక్ష్మితో ఆడబిడ్డలకు మేనమామలాగా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ పట్ట�