సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంపదను పెంచి, పేదలకు పంచుతున్నడని మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని తూంకుంట మున్సిపాల�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఏ పార్టీ తేలేని సంక్షేమ పథకాలు తెచ్చి అమలు చేస్తున్న సత్తా కేవలం కేసీఆర్కి మాత్రమే ఉందన్నారు మంత్రి మల్లారెడ్డి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన నమస్తే తెలంగాణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్ల�
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను క్లీన్ బౌల్డ్ చేస్తామని, డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, ఘట్కేసర్లో జరిగిన ప్ర
ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లతు అవడం ఖాయమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం యాద్గార్పల్లి మాజీ సర్పంచ్ అక్కపల్లి అర్జున్, ఆయనతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెం�
బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలకు ఏం చేయాలో తోస్తలేదని, సీట్లు అమ్ముకునే పార్టీల నాయకులు ప్రజలకు ఎలా సేవ చేస్తారా అని, సీఎం కేసీఆర్ సారధ్యంలోనే తెలంగాణ సుభిక్షంగా మారి�
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపిస్తున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నవంబర్ 30న మనందరి వేలుకు ఇంకు, డిసెంబర్ 3న తెలంగాణంతా ప�
‘కాంగ్రెస్ నమ్మితే తెలంగాణ ఆగం అవుతుందని, ఐదు గంటల కరెంటే వస్తుందని, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు లాంటి పథకాలు బంద్ అయితయి’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
గెలుపులో తాను హ్యాట్రిక్ కొట్టబోతుంటే... కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిల�
తెలంగాణ జాతిపితగా సీఎం కేసీఆర్ను హోమంత్రి మహమూద్ అలీ అభివర్ణించారు. నాగారం మున్సిపాలిటీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథు�
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో హ్యాట్రిక్ సాధించడం పక్కా అని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం కీసర మండలం చీర్యాల్, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూ�
ప్రతిపక్షాల కుయుక్తులు చెల్లవని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీ, కీసర మండల బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి.
Minister Mallareddy | ఆ పథకాలను జనాలు నమ్మే స్థితిలో లేరు. మా అధినేత కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత జనాలు కాంగ్రెస్ ఆరు పథకాలను ఎప్పుడో మరిచిపోయారు. గతంల 2014, 2018ల మ్యానిఫెస్టో ప్రకటించినం. చెప్పింది చేశినం. చెప�
ప్యాకేజీలకు అమ్ముడుపోయిన మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొర్రెములలో ఉన