రాష్ట్రంలో ఏ పార్టీ తేలేని సంక్షేమ పథకాలు తెచ్చి అమలు చేస్తున్న సత్తా కేవలం కేసీఆర్కి మాత్రమే ఉందన్నారు మంత్రి మల్లారెడ్డి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన నమస్తే తెలంగాణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఓటు అడిగే అర్హత లేని కాంగ్రెస్ ఓటు కోసం వస్తుందని.. ఆ పార్టీకి ఓటేస్తే.. మోరిల ఏశినట్టే అని మల్లారెడ్డి అన్నారు. పూర్తి వీడియో కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.