Minister Malla reddy | దేశంలో ఎక్కడా లేని విధంగా కులవృత్తులకు చేయుతనందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి (Minister Malla reddy) అన్నారు.
Minister Malla reddy | ప్రభుత్వం సృష్టించిన సంపదను పేద ప్రజలకు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని, అది ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఒక్కరికే సాధ్యమని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Malla reddy) అన్నారు.
తెలంగాణలో మూడోసారి మన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలో గురువారం మంత్రి చామకూర మల్లారెడ్డ
Minister Mallareddy | నోటుకు సీట్లు అమ్ముకోవడమే తప్ప అభివృద్ధి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఏం తెలియదని మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి(Minister Malla Reddy) ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని, మేడ్చల్ను మోడల్ టౌన్గా మారుస్తానని కార్మిక శాఖా మంత్రి చామకూర, బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ప్రజలను కోరారు.
మాయ మాటలు చెప్పే బీజేపీ, కాంగ్రెస్ నేతలను నమ్మవద్దని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 5,6, 14వ వార్డులకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వివిధ కాలనీలకు చెంది�
అభివృద్ధికి కేరాఫ్ అయిన బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రజలను కోరారు. మండల పరిధి మర్పల్లిగూడ, ఎదులాబాద్ గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్ర�
మేడ్చల్ మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామం బీఆర్ఎస్కు జై కొట్టింది. మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామం అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ ఒక్కటే మార్గమని భావించారు. ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన�
కాంగ్రెస్ అంటే కరువు అని.. బీఆర్ఎస్ అంటే భరోసా అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్లో తెలంగాణ ముదిరాజ్ మహ
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంపదను పెంచి, పేదలకు పంచుతున్నడని మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని తూంకుంట మున్సిపాల�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.