మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో మంత్రి మల్లా రెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో మంత్రి మల్లా రెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై 5,500 ఓట్లతో ముందంజలో ఉన్నారు.