KTR | పిచ్చి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మల్కాజ్గిరి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గూ
MLA Marri Rajashekar Reddy | మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రతి డివిజన్లో అవసరమైన అభివృద్ధి పనులు యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలో ఏఓసీ రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చేసిన కృషి ఫలిచింది.
Marri Rajashekar Reddy | అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిహెచ్ఎంసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ రవి
ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాటో తెలియని, రెండు సీట్లు ఇస్తే కాంగ్రెస్లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గజ్వేల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని గజ్వేల్, �
హిందూ స్మశాన వాటికలోని డంపింగ్ యార్డ్ను తొలగించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్ రెడ్డి.. ప్ర
హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి ఓ యువకుడు ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. అయితే బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరాయ్యాడు. మల్కాజిగిరి పోల�
Marri Rajasekhar Reddy | కుత్బుల్లాపూర్, మే 17: మేడ్చల్ జిల్లా సుచిత్ర ప్రాంతంలోని సర్వే నంబర్ 82,83లో ఉన్న తమ భూమిలో ముందస్తు నోటీసులు లేకుండా, సమాచారం లేకుండా రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టడం చట్ట విరుద్ధమైన చర్య అని మల్
MLA Marri Rajashekar Reddy | ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి పనులను చేపడుతున్నదని, వీటి అమలు విషయంలో ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పే�
సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మచ్చబొల్లారం డివిజన్ లక్ష్మమ్మ ఎన్క్లేవ్లో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆ�
MLA Marri Rajashekar Reddy | రైల్వే ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మల్కాజ్గిరిలోని దయానంద్ నగర్ రైల్వే స్టేషన్ విస్తరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.