అభివృద్ధి పనుల విషయంలో ఎంఎంసీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ జాప్యం వెరసి మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని రాజానగర్, వెంకట్రాదినగర్ కాలనీవాసులకు నరకప్రాయంగా మారింది. వర్షాకాలం ముంగిట్లోకి వచ్చి
నగరంలోకి కంట్రీమేడ్ పిస్టల్స్ విచ్చలవిడిగా వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మల్కాజిగిరిలో కంట్రీమేడ్ పిస్టోల్తో భార్యను భర్త కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడు గతంలో బీహార
అనుమానంతో భార్యను గన్తో కాల్చి చంపిన భర్తను, అతడికి ఆయుధం అందించడంలో సహకరించిన మరో పాత నేరస్తుడిని మల్కాజిగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గురువారం మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వివరాలు వెల్లడిం
వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడిన నేపాల్ ముఠాను ఎట్టకేలకు మలాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం మల్కాజిగిరి పోలీ�
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) పరిధిలో ఎట్టకేలకు ‘ ఈ -ఆఫీస్'కు గ్రహణం వీడింది. గత వారం రోజులుగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల అటు పాలనా యంత్ర�