వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడిన నేపాల్ ముఠాను ఎట్టకేలకు మలాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం మల్కాజిగిరి పోలీ�
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) పరిధిలో ఎట్టకేలకు ‘ ఈ -ఆఫీస్'కు గ్రహణం వీడింది. గత వారం రోజులుగా సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల అటు పాలనా యంత్ర�
శివార్లలో ఖాళీ ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి స్వాహా చేస్తున్న ముఠాల వ్యవహారంలో సబ్రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది పాత్రపై మల్కాజిగిరి పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం కీసర పరిసర ప్రాంతాలలో �
బ్రాహ్మణ సమాజ శ్రేయస్సు కోసం తనవంతు తోడ్పా టు అందిస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు. మల్కాజిగిరిలో బ్రాహ్మణ ఆత్మీ య సమ్మేళనం, కృతజ్ఞత అభినందన సభ ఆదివారం నిర్వహించారు.
మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరితో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి జిల్లా కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ప్రధానంగా సీతారాంనగర్ కాలనీలో సర్వే నం�
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన దరిమిలా ట్రై కార్పొరేషన్ల(జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి)లో పూర్తి స్థాయిలో నేటి నుంచి స్వయం పాలన మొదలు కానున్నది. ఇప్పటివరకు మూడు జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ మూడు చోట్�
Hyderabad | హైదరాబాద్లో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. దోమల నివారణకు ఫాగింగ్ చేసే వ్యవహారంలో భారీగా అవినీతి జరిగినట్లుగా తెలుస్తోంది. ఫాగింగ్ చేసే సిబ్బంది మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో ఈ విషయం బయటపడింది.