శివార్లలో ఖాళీ ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి స్వాహా చేస్తున్న ముఠాల వ్యవహారంలో సబ్రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది పాత్రపై మల్కాజిగిరి పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం కీసర పరిసర ప్రాంతాలలో �
బ్రాహ్మణ సమాజ శ్రేయస్సు కోసం తనవంతు తోడ్పా టు అందిస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు. మల్కాజిగిరిలో బ్రాహ్మణ ఆత్మీ య సమ్మేళనం, కృతజ్ఞత అభినందన సభ ఆదివారం నిర్వహించారు.
మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరితో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి జిల్లా కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ప్రధానంగా సీతారాంనగర్ కాలనీలో సర్వే నం�
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన దరిమిలా ట్రై కార్పొరేషన్ల(జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి)లో పూర్తి స్థాయిలో నేటి నుంచి స్వయం పాలన మొదలు కానున్నది. ఇప్పటివరకు మూడు జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ మూడు చోట్�
Hyderabad | హైదరాబాద్లో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. దోమల నివారణకు ఫాగింగ్ చేసే వ్యవహారంలో భారీగా అవినీతి జరిగినట్లుగా తెలుస్తోంది. ఫాగింగ్ చేసే సిబ్బంది మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో ఈ విషయం బయటపడింది.
మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి పనులపై కలెక్టర్ మను చౌదరిని బుధవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కలిశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై విస్త్రృతంగా చర్చించా�
చార్ సౌ సాల్ షహర్ నేడు ఓ విశాలమైన నగరంగా విరాజిల్లుతున్నది. శాంతి భద్రతలతో, అద్వితీయమైన ఆర్థికవృద్ధితో అవకాశాల అడ్డాగా నగరం పెట్టుబడులను ఆకర్శిస్తున్నది. ప్రపంచంలోని మహానగరాలకు ఏమాత్రం తీసిపోకుండా