ప్రభుత్వం డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. శుక్రవారం మచ్చ బొల్లారంలోని డ్రైనేజీ సమస్యను పరిశీలించడానికి ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కలిసి పరిశీలిం�
మల్కాజిగిరిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేటాయించనందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చెట్టు కింద కూర్చొని వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన మల్కాజిగిరి మున్సిపల్ సర్కిల్�
Marri Rajasekhar Reddy | ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లే�
అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని మల్కాజిగిరి సర్కిల్ జేఏసీ అధ్యక్షుడు వెంకన్న అన్నారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం రూ.384.82 కోట్ల నిధులను మంజూరు చేయించి.. నియోజకవర్గ ప్రజలకు అండగా నిల�
Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, మార్చి 25: మల్కాజిగిరి నియోజక వర్గంలోని అన్ని రూట్లలో ఆర్టీస్ బస్లను నడపడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం బోయిన్పల్లిలోని క్యా�
Marri Rajashekhar Reddy | యువత ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
Marri Rajasekhar Reddy | రంజాన్ మాసం సందర్భంగా మల్కాజ్గిరిలో ముస్లింల కోసం ట్ షాపింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ�
MLA Rajasekhar Reddy | చిన్నారుకు ఉపాధ్యాయులు మెరుగైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు.
ప్రజల మంచి నీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రజావాణిలో సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో సికింద్రాబాద్ జీఎం వినోద్�