Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, మార్చి 25: మల్కాజిగిరి నియోజక వర్గంలోని అన్ని రూట్లలో ఆర్టీస్ బస్లను నడపడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం బోయిన్పల్లిలోని క్యా�
Marri Rajashekhar Reddy | యువత ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
Marri Rajasekhar Reddy | రంజాన్ మాసం సందర్భంగా మల్కాజ్గిరిలో ముస్లింల కోసం ట్ షాపింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ�
MLA Rajasekhar Reddy | చిన్నారుకు ఉపాధ్యాయులు మెరుగైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరేలా కృషి చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు.
ప్రజల మంచి నీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రజావాణిలో సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో సికింద్రాబాద్ జీఎం వినోద్�
జనగామ (Jangaon) జిల్లాలో దారుణం జరిగింది. పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు మైనర్లపై ఐదుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. జనగామ ప్రాంతానికి చెందిన బాలిక (14), మల్కాజిగిరికి చెందిన బాలిక(15) ఇద్దరికీ తల�
గంజాయి మొక్కలను పెంచుతున్న ఓ యువకుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. ఈస్ట్ ఆనంద్బాగ్కు చెందిన వెంకటరాజు(19) కొంత కాలంగా ఆనంద్బాగ్ రైల్వే ట్రాక్ సమీప�
మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం రూ.4,495 కోట్ల పనులు దక్కించుకున్నది. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ కింద రూ.2,451 కోట్ల పనులు దక్కించుకోగా, ఏపీఈపీడీసీఎల్ నుంచి 2,043 కో�
Hyderabad | హైదరాబాద్లో మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. గురువారం సాయంత్రం ఆనంద్బాగ్లోని తన కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను ఎత్తుకెళ్లారు. దుండగులు ఇన