హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి.. అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలపాలి.. తెలుగు రాష్ర్టాలకు గుండెకాయ వంటి నగరాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే కల చెదిరిపోయిం�
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని బస్తీలు కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
మున్సిపల్ ఎన్నికలలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మలాజిగిరి ఎమ్మెల్యే, మంగళవారం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నంబర్ 7 (టంటం నర్సింహ ప్రాంతం)లో నిర్వ�
ఎదిగిన బిడ్డ చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని కష్టపడి చదించిన ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న ఆ విద్యార్థిని ఒక్కసారి ఇంట్లో కుప్పకూలి అపస్మారకస్థిత�
commissionarates ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్ ఉనికి లేకుండా కొత్త మల్కాజిగిరి కమిషనరేట్గా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుంది. మల్కాజిగిరి కమిషనరేట్ ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా కమిషనర్ను నియమిస్తూ ప్రభుత్వం స�
మల్కాజిగిరి ప్రాంతంలో రహదారి సమస్యలకు మోక్షం లభించనున్నది. ఏవోసీ రోడ్ల సమస్యలకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి.. అంతర్గత రోడ్లతో అనుసంధానం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. సమీక్షలు
సోమవారం సాయంత్రం తాము నివసిస్తున్న అపార్ట్మెంట్పైకి బిడ్డను తీసుకెళ్లిన తల్లి బిల్డింగ్పైనుంచి కిందకు తోసేయగా పక్క బిల్డింగ్ మెట్లపై పడిన బాలిక తీవ్రంగా గాయపడింది.