ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణంతో మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు సమీపంలో ఉన్న ఉప్పల్, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు శ్వాశత పరిష్కారం లభించనుంది. ఏవోసీ గేట్ల వద్ద ఏర్పడుతున్న సమస్యను ముఖ్యమంత్ర�
‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణలకు గురువుతున్నాయి.. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి.. శ్మశాన వాటిక స్థలాలనూ వదలేట్లదు. ప్రభుత్వ
Marri Rajashekar Reddy | అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిహెచ్ఎంసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ రవి
బీఆర్ఎస్తోనే ప్రజలకు సంక్షేమమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిస�
మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో పేరుకుపోయిన ప్రజా సమస్యలకు పరిష్కారమే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ధ్వజమెత్తారు. బుధవారం జరిగిన సమావేశంలో పలు అంశ�
మర్రి రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలుస్తున్నది. ఆ ఫౌండేషన్ వ్యవస్థాకులు, మల్కాజిగిరి ఎమ్మేల్యే మర్రిరాజశేఖర్ రెడ్డి ఆపదలో ఉన్న తన నియోజకవర్గ ప్రజలను ఆదుకోవడ�
మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జోన్ జాయింట్ కమిషనర్ డాకు నాయక్కు ఎమ్మెల్యే
ఒక పార్టీగా బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రయాణంలో దాటిన మైలురాళ్లు ప్రతి కార్యకర్తకూ తెలుసు. తెలుగు రాష్ర్టాల్లో పాతికేండ్ల ప్రస్థానం దాటిన ప్రాంతీయ పార్టీలు రెండే. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం ఒకటైత�
ప్రభుత్వ పథకాల విధి విధానాలు పారదర్శకంగా ఉండాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి
ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మౌలాలి నుంచి ప్రారంభమైన ర్యాలీ
Marri Rajashekar Reddy | ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి (Marri Rajashekar Reddy) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు పెద్దసంఖ్యలో