తెలంగాణ ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ కార్యకర్తల కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేనన్ని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని, జరిగిన అభివృద్ధిని.. అంది
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో గురువారం జిల్లాలోని గ్రామాల పంచాయతీ �
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్శితులై కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు మొదలయ్యాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్�
బీఆర్ఎస్తోనే దేశంలో మార్పు సాధ్యమని, తెలంగాణ మోడల్ కోసం దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని శనివ�
ఇచ్చిన హామీలతో పాటు అడగనివి కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారని, చేతల సీఎం కేసీఆర్ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి రాజీవ్ చౌరస్తాలోని బీవేరో కన్వెన్షన్
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి వారికి న్యాయపరమైన హక్కులను కల్పిస�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజే పీ, దశాబ్దాలపాటు ఏలిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను దగా చేశాయని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ లు సింగిల్ డిజిట్కే పరిమితమవుతాయని చెప్పారు. మంగళ వ
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితమవుతాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశం తూంకుంటలోని జెన�
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం యాద్గార్పల్లిలోని శుభం గార్డెన్లో గురువారం ముస్లింల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్
‘రాష్ర్టానికి సీఎం అయ్యే అర్హత కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికైనా ఉందా?, ప్రజలకు ఏం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, నన్ను తిట్టడం తప్పించి ఇంకేమైనా వస్తుందా, ప్రశ్నిస్తాడంటా ఏమీ ప్రశ్నిస్తవు. ఎప్పుడై
సీఎం కేసీఆర్ పేదల ఆపద్బాంధవుడని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో సోమవారం 58 జీవో కింద 84 మందికి ఇండ్ల పట్టాలు, 34 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
రాష్ర్టాన్ని అభివృద్ధి పరిచే ఆలోచన బీజేపీకి లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్పా.. రాష్ర్టానికి ఏం చేశారో.. ఏం చేస్తారో.. చెప్పడం లేదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆ�
కీసరలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభోపేతంగా జరిగింది. మూడు రోజులగా విగ్రహప్రతిష్ఠ మహోత్సవాలు అత్ంయత వైభోపేతంగా జరుగుతున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. 9 అంశాల ప్రాతిపదికన ఉత్తమ పంచాయతీలకు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్' పురస్