బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, జవహర్నగర్లలో బుధవారం క్రిస్మస్ కానుకల ప�
minister mallareddy | దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కావాలని, అబద్ధాలతో బీజేపీ ఎనిమిదన్నరేళ్లుగా దేశ ప్రజలను మోసం �
సృజనాత్మకతను అలవర్చుకోవాలని, టెక్నాలజీ వినియోగంతో ఉన్నత శిఖరాలు సులభంగా అధిరోహించవచ్చునని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విద్యార్థులకు సూచించారు.
రాష్ట్రంలో అన్ని పండుగలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రతి ఏటా మాదిరిగా క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని అలియాబాద్లో క్రైస్తవులకు గురువారం క్రిస్మస్ కాన�
దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్వంలో మంజూరైన షీ క్యాబ్ వాహనాలను 23 మంది
విద్య, వైద్యానికే తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల పంచాయతీ పరిధిలోని జడ్పీ పాఠశాల ఆవరణలో రూ.85 లక్షల నిధులతో చేపట�
మంత్రి మల్లారెడ్డి బంధువులను సోమవారం ఐటీ అధికారులు సుమారు ఆరు గంటలపాటు విచారించారు. ఇటీవల మల్లారెడ్డితోపాటు ఆ యన కుటుంబీకులు, బంధువుల ఇం డ్లలో సోదాలు చేసిన ఐటీ అధికారులు పలువురికి నోటీసులిచ్చారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న తన కుమారుడిపై ఐటీశాఖ అధికారులు దౌర్జన్యం ప్రదర్శించి సంతకాలు చేయించారంటూ మంత్రి మల్లారెడ్డి, విధులకు మల్లారెడ్డి ఆటంకం కలిగించారంటూ ఐటీ అధికారి పరస్పరం పోలీస్స్టేషన్లో ఫ
మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ దాడులు గురువారం ఉదయం 11 గంటలకు ముగిశాయి. సాధారణంగా అధికారులు పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సామాన్యులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, వంటనూనె.. చివరకు పాల ప్యాకెట్ రేట్లు కూడా పెంచి ప్రజల ఉసురు పోసుకొంటున్నారని మండిపడుతున్నారు