రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బుధవారం ఘన స్వాగతం లభించింది. 13 రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి మల్లారెడ్డి బుధవారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సం�
కార్పొరేట్కు దీటుగా విద్యనందించేందుకు ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం ప్రతాపసింగారం ప్రభుత్వ పాఠశాలలో ‘మనఊరు-మన బడ�
ఆ పార్టీ నేతలు మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలి కాంగ్రెస్ దివాళా తీసింది.. బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నది ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లకు ఈ పార్టీల కుట్ర శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోం రాష్ట్ర కార్మిక
పచ్చదనంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా, గ్రీనరీకి మారు పేరుగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగం గా నాగారం, దమ్మాయిగూడ ము�
రెడ్ల సామాజికవర్గ సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం హిమా�
జోరుగా కొనసాగుతున్న ప్రగతి పనులు పరిశుభ్రంగా మారుతున్న గ్రామాలు ప్రజలకు ప్రజాప్రతినిధుల అవగాహన నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 6: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న పల్ల�
ప్రముఖ పారిశ్రామికవేత్త సుదీక్ష గ్రూప్ కంపెనీల చైర్మన్ సుబ్రహ్మణ్య శర్మ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని ఆయన స్వగృహంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు
ఎనిమిదేండ్లలో రాష్ట్రం అసామాన్య విజయాలు సాధించిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గురువారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలలో
ఓసీల్లోని పేదల తరఫున మాట్లాడిన ఏకైక నేత కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై దాడి హేయమని ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిమర్ల విజేందర్రెడ్డి అన్నారు.
మంత్రి మల్లారెడ్డిపై దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు
మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్కేవీ నాయకులు తెలిపారు. నాచారంలోని సిటీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రేవంత్రెడ్డి అనుచరులే మంత్�
పట్టణ, పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చూడాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మంగళవారం ప్రజా ప్రతినిధులతో
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నాడని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్రెడ్డి కుట్రలు, కుం�
ప్రజా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన బాలరాజుకు సీఎం సహాయనిధి నుంచి రూ.60 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును ఆదివ�
Minister Malla reddy | తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నటసార్వభౌమునికి భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి