రాజకీయాల నుంచీ తప్పుకుంట కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వరంగల్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తే
ఇవ్వలేదని నర్సన్నపై ప్రమాణం చేస్తావా? టీడీపీలో నన్ను బ్లాక్మెయిల్ చేశాడు పెట్టుబడుల కోసం కేటీఆర్ విదేశీ టూర్ జల్సాల కోసం రాహుల్ యాత్రలు కేసీఆర్ దేశాన్ని పాలించటం ఖాయం రేవంత్ వ్యాఖ్యలపై మల్లారె�
హైదరాబాద్ నగర శివారుల్లోని మున్సిపాలిటీలను వంద శాతం చెత్త రహితంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధ్యక్షతన వెళ్లిన స్టడీ టూర్ బృందం మంగళవా�
దివ్యాంగులకు చేసే సేవలను అదృష్టంగా భావించాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లారెడ్డి వర్సిటీలో గురువారం 800 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల �
‘బండి సంజయ్ ఖబర్దార్.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై అవాకులు చెవాకులు పేలితే తెలంగాణ ప్రజలు సహించరు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. శనివారం మేడ్
టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని డబిల్పూర్లో రూ.1.05 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను మంత్రి ముఖ్య �
ఢిల్లీని కదిలించి వడ్లు కొనిపిస్తామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. యాసంగిలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్య�
వడ్ల కొనుగోళ్లవిషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, మండిపోతున్న ఇంధన ధరలపై గురువారం గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. రైతన్నకు దన్నుగా నిలుస్తూ.. మేడ్చల్లో జరిగిన నిరసన దీక్షలో మంత్రి మల్లారెడ్డ
ప్రతి దళితుడిని ధనవంతుడిగా చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అవుషాపూర్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తన వైయస్ రెడ్డి ట్రస్టీ ద్వారా
డ్ల కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో మేడ్చల్, రంగారెడ్డి జిల్�
అభివృద్ధి, సంక్షేమంలో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ , నాగారం మున్సిపాలిటీలో రూ.కోటి 52 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి �
మారుమూల పల్లె నుంచి రాజధాని నగరం దాకా విపక్షాల పునాదులు సడలుతున్నాయి. టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా శ్లాఘిస్తూ గులాబీ బాట పడుతున�
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాన పనులను వానకాలంలోపే పూర్తి చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చేపట్టిన పైప్లైన్ పనులను మంగళవారం ఆయన పరిశీల
క్రీడాకారులను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు సహకారం అందిస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాచవాని సింగారంలో మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవ�
Minister KTR | కేంద్ర బడ్జెట్లో పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు