ఘట్కేసర్, డిసెంబర్ 9: బస్తీ దవాఖానలతో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ బాలాజీనగర్లో ప్రభుత్వం ఏర్పాటు చే�
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పోచారంలో రూ. 1.17 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ ఘట్కేసర్, డిసెంబర్ 9 : మున్సిపాలిటీల పరిధిలో మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస�
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ వరంలాంటిది రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 8: న�
Telangana State Sports School | మల్కాజ్గిరి జిల్లా హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో జరుగుతున్న మెడికల్ క్యాంప్ను మంత్రులు శ్రీనివాస్గౌడ్, చామకూర
రవీంద్రభారతి : దివ్యాంగుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వికలాంగులు అని కాకుండా దివ్యాంగులు అని గౌరవంగా పిలువాలని చె�
మేడ్చల్, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): పారా మెడికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు విదేశాలలో ఉజ్యల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ�
ఘట్కేసర్ రూరల్, నవంబర్ 14: నియోజకవర్గంలో పేద కుటుంబాలను మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదుకుంటున్నారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేశ్ తెలిపారు. ఆదివారం అంకుషాపూర్లో అనారోగ్యంతో మృతి చెంద�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిలబ్ధిదారులకు చెక్కులు పంపిణీ.. మేడ్చల్, నవంబర్ 9 : ‘సీఎం సహాయనిధి’ పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని 17వ వార్డుకు చెందిన మహేశ్వ�
మేడ్చల్, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): గిరిజన, గిరిజనేతరులకు పోడు భూములపై శాశ్వత పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజి�
కీసర, నవంబర్ 8: కీసరగుట్టను తెలంగాణలోనే గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దటానికి మన సీఎం కేసీఆర్ రూ.80 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కా�
మేడ్చల్ రూరల్, నవంబరు 7 : రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మునీరాబాద్, పూడూరు, రాజబొల్లారం, రావల్కోల్�
మేడ్చల్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గ్రామా ల్లో ఏర్పాటు చేయనున్న పల్లె దవాఖానల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా భవన నిర్మాణాలు చేపట్టనుంది. వైద్య సేవలను పల్లె ప్ర�
మేడ్చల్, నవంబర్ 5: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలను సీఎం సహాయనిధి ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డికి వైద్య స�
పీర్జాదిగూడ, నవంబర్ 3: పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరదనీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించడం హర్షణీయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జా�